హమద్ పోర్ట్లో పొగాకు ఉన్న వాటర్ట్యాంక్లు స్వాధీనం: ఖతార్ కస్టమ్స్
- March 08, 2024
దోహా: ఖతార్ కస్టమ్స్ 7,000 టన్నుల నిషేధిత పొగాకును స్వాధీనం చేసుకుంది. హమద్ పోర్ట్లోని కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాటర్ ట్యాంకుల షిప్మెంట్లో దాచిన నిషేధిత పొగాకును అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని అడ్డుకుంది. షిప్మెంట్ తనిఖీ సంధర్భంగా ప్రత్యేక పరికరాలను ఉపయోగించి ట్యాంకులను తనిఖీ చేశారు. ట్యాంకులలో దాచిన 7,150 టన్నుల నిషేధిత పొగాకు గుర్తించారు.కస్టమ్స్ జనరల్ అథారిటీ నేరాలు మరియు కస్టమ్స్ ఉల్లంఘనలను ఎదుర్కోవడానికి ఉద్దేశించిన జాతీయ ప్రచారంలో (కఫిహ్) పాల్గొనాలని కమ్యూనిటీ సభ్యులందరినీ కోరింది. కస్టమ్స్ అధికారిక ఇమెయిల్ లేదా 16500కి కాల్ చేయడం ద్వారా నిషేధించబడిన లేదా నిరోధిత వస్తువుల అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారాన్ని అందించాలని కోరింది.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







