రమదాన్.. దోహా మెట్రో, లుసైల్ ట్రామ్ సర్వీస్ వేళలు పొడిగింపు
- March 10, 2024
దోహా: రమదాన్ మొదటి రోజు నుండి దోహా మెట్రో మరియు లుసైల్ ట్రామ్ సర్వీస్ వేళలు పొడిగించబడతాయి. ఖతార్ రైలు శనివారం ఉదయం 6 గంటల నుండి గురువారం తెల్లవారుజామున 1 గంటల వరకు మెట్రో మరియు ట్రామ్ సేవలను నిర్వహిస్తుంది. ఇదిలా ఉండగా, శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ సర్వీసు ప్రారంభమై అర్ధరాత్రి 1 గంట వరకు కొనసాగుతాయి. ఖతార్ క్యాలెండర్ హౌస్, ఖగోళ గణనల ప్రకారం.. రమదాన్ మార్చి 11 నుండి ప్రారంభమవుతుందని అంచనా. పవిత్ర మాసం ఆగమనంపై అధికారిక నిర్ణయం అవ్కాఫ్ మరియు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని మున్ సీయింగ్ కమిటీ నిర్ధారిస్తుంది.
తాజా వార్తలు
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన
- పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!
- ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!
- ఏప్రిల్లో బహ్రెయిన్ ఆపరేషన్స్ రూమ్ కు 1,606 కాల్స్..!!
- 7 రోజుల్లో 7,989 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- జూన్ 13 యూఏఈ లాటరీ డ్రా.. విజేత నంబర్లు ఇవే..!!
- పిల్లలలో అవాంఛిత ప్రవర్తన నివారణకు క్లోజ్ మానిటరింగ్..!!
- ఒమన్ లో ఒక్క రోజులోనే భారతీయ పాస్ పోర్ట్ ప్రక్రియ పూర్తి..!!
- గృహ కార్మికుల నియామకంలో అప్రమత్తత అవసరం: దుబాయ్ పోలీస్









