రమదాన్.. దోహా మెట్రో, లుసైల్ ట్రామ్ సర్వీస్ వేళలు పొడిగింపు
- March 10, 2024
దోహా: రమదాన్ మొదటి రోజు నుండి దోహా మెట్రో మరియు లుసైల్ ట్రామ్ సర్వీస్ వేళలు పొడిగించబడతాయి. ఖతార్ రైలు శనివారం ఉదయం 6 గంటల నుండి గురువారం తెల్లవారుజామున 1 గంటల వరకు మెట్రో మరియు ట్రామ్ సేవలను నిర్వహిస్తుంది. ఇదిలా ఉండగా, శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ సర్వీసు ప్రారంభమై అర్ధరాత్రి 1 గంట వరకు కొనసాగుతాయి. ఖతార్ క్యాలెండర్ హౌస్, ఖగోళ గణనల ప్రకారం.. రమదాన్ మార్చి 11 నుండి ప్రారంభమవుతుందని అంచనా. పవిత్ర మాసం ఆగమనంపై అధికారిక నిర్ణయం అవ్కాఫ్ మరియు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని మున్ సీయింగ్ కమిటీ నిర్ధారిస్తుంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







