భారత రాయబార కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవం
- March 10, 2024
మస్కట్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మస్కట్ లోని భారత రాయబార కార్యాలయం 'మాండ్వీ టు మస్కట్' ను నిర్వహించింది. ఇందులో ప్రవాస మహిళల సాధికారత విజయాలను షేర్ చేసుకున్నారు. సుల్తాన్ ఖబూస్ యూనివర్శిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సంధ్యా రావు మెహతాతో పాటు
ఒమన్ సుల్తానేట్లో భారత రాయబారి అమిత్ నారంగ్ జీవిత భాగస్వామి దివ్య నారంగ్.. మహిళలను గౌరవించే భారతీయ సంప్రదాయాల గురించి తెలుపుతూ కీలకోపన్యాసం చేశారు. 'ఒమన్లోని హిస్టారికల్ ఇండియన్ కమ్యూనిటీలో మహిళల సాధికారత కథనాలు' శీర్షికన డాక్టర్ సంధ్య ఉపన్యాసం ఇచ్చారు. 20వ శతాబ్దపు ఆరంభం నుండి నేటి వరకు ఉన్న ఒమన్లోని భారతీయ మహిళల చరిత్రను ఆమె వివరించారు.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









