భారత రాయబార కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవం
- March 10, 2024
మస్కట్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మస్కట్ లోని భారత రాయబార కార్యాలయం 'మాండ్వీ టు మస్కట్' ను నిర్వహించింది. ఇందులో ప్రవాస మహిళల సాధికారత విజయాలను షేర్ చేసుకున్నారు. సుల్తాన్ ఖబూస్ యూనివర్శిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సంధ్యా రావు మెహతాతో పాటు
ఒమన్ సుల్తానేట్లో భారత రాయబారి అమిత్ నారంగ్ జీవిత భాగస్వామి దివ్య నారంగ్.. మహిళలను గౌరవించే భారతీయ సంప్రదాయాల గురించి తెలుపుతూ కీలకోపన్యాసం చేశారు. 'ఒమన్లోని హిస్టారికల్ ఇండియన్ కమ్యూనిటీలో మహిళల సాధికారత కథనాలు' శీర్షికన డాక్టర్ సంధ్య ఉపన్యాసం ఇచ్చారు. 20వ శతాబ్దపు ఆరంభం నుండి నేటి వరకు ఉన్న ఒమన్లోని భారతీయ మహిళల చరిత్రను ఆమె వివరించారు.
తాజా వార్తలు
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన
- పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!
- ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!
- ఏప్రిల్లో బహ్రెయిన్ ఆపరేషన్స్ రూమ్ కు 1,606 కాల్స్..!!
- 7 రోజుల్లో 7,989 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- జూన్ 13 యూఏఈ లాటరీ డ్రా.. విజేత నంబర్లు ఇవే..!!









