కువైట్ ఇంధన మంత్రితో భారత రాయబారి భేటీ
- March 11, 2024
కువైట్: ఉప ప్రధానమంత్రి మరియు చమురు శాఖ మంత్రి డాక్టర్ ఇమాద్ మొహమ్మద్ అబ్దుల్ అజీజ్ అల్-అతీకితో కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్, కువైట్ మధ్య బలమైన ద్వైపాక్షిక సహకారాన్ని డాక్టర్ ఆదర్శ్ మంత్రికి వివరించారు. ముఖ్యంగా హైడ్రోకార్బన్లలో మరియు అప్స్ట్రీమ్ మరియు డౌన్స్ట్రీమ్ రంగాలలో సహకారం, అవకాశాల గురించి చర్చించారు.
తాజా వార్తలు
- దిబ్బా తీరంలో తొమ్మిది మంది అరెస్టు..!!
- కువైట్ లో మహిళను జైలుపాలు చేసిన సోషల్ మీడియాలో పోస్ట్..!!
- వేసవిలో కార్మికుల భద్రతపై వీడియో వైరల్..స్పందించిన WOQOD..!!
- సౌదీ విద్యార్థి అల్-ఖస్సిం హంతకుడికి యావజ్జీవ కారాగార శిక్ష..!!
- భారతీయ వ్యక్తిని చంపిన వ్యక్తులను అరెస్ట్ చేసిన షార్జా పోలీసులు..!!
- సెక్యూరిటీ, స్టేబిలిటీపై చర్చించిన సౌదీ, బహ్రెయిన్..!!
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్









