కువైట్ ఇంధన మంత్రితో భారత రాయబారి భేటీ
- March 11, 2024
కువైట్: ఉప ప్రధానమంత్రి మరియు చమురు శాఖ మంత్రి డాక్టర్ ఇమాద్ మొహమ్మద్ అబ్దుల్ అజీజ్ అల్-అతీకితో కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్, కువైట్ మధ్య బలమైన ద్వైపాక్షిక సహకారాన్ని డాక్టర్ ఆదర్శ్ మంత్రికి వివరించారు. ముఖ్యంగా హైడ్రోకార్బన్లలో మరియు అప్స్ట్రీమ్ మరియు డౌన్స్ట్రీమ్ రంగాలలో సహకారం, అవకాశాల గురించి చర్చించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష