కువైట్ ఇంధన మంత్రితో భారత రాయబారి భేటీ
- March 11, 2024
కువైట్: ఉప ప్రధానమంత్రి మరియు చమురు శాఖ మంత్రి డాక్టర్ ఇమాద్ మొహమ్మద్ అబ్దుల్ అజీజ్ అల్-అతీకితో కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్, కువైట్ మధ్య బలమైన ద్వైపాక్షిక సహకారాన్ని డాక్టర్ ఆదర్శ్ మంత్రికి వివరించారు. ముఖ్యంగా హైడ్రోకార్బన్లలో మరియు అప్స్ట్రీమ్ మరియు డౌన్స్ట్రీమ్ రంగాలలో సహకారం, అవకాశాల గురించి చర్చించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్
- నగరాభివృద్ధి పనులపై సీఎం రేవంత్ సమీక్ష
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!







