షువైఖ్ పోర్టులో 1,188 మద్యం బాటిల్స్ స్వాధీనం
- March 13, 2024
కువైట్: షువైఖ్ పోర్ట్ ద్వారా దేశంలోకి 1,188 మద్యం బాటిళ్లను తరలించే ప్రయత్నాన్ని కువైట్ కస్టమ్స్ విభాగం అడ్డుకుంది. అధికారుల కథనం ప్రకారం.. కస్టమ్స్ అధికారులు ఆసియా దేశం నుండి వస్తున్న కంటైనర్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సుమారు 1,188 మద్యం బాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దిగుమతిదారుపై అవసరమైన చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









