షువైఖ్ పోర్టులో 1,188 మద్యం బాటిల్స్ స్వాధీనం
- March 13, 2024
కువైట్: షువైఖ్ పోర్ట్ ద్వారా దేశంలోకి 1,188 మద్యం బాటిళ్లను తరలించే ప్రయత్నాన్ని కువైట్ కస్టమ్స్ విభాగం అడ్డుకుంది. అధికారుల కథనం ప్రకారం.. కస్టమ్స్ అధికారులు ఆసియా దేశం నుండి వస్తున్న కంటైనర్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సుమారు 1,188 మద్యం బాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దిగుమతిదారుపై అవసరమైన చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







