షువైఖ్ పోర్టులో 1,188 మద్యం బాటిల్స్ స్వాధీనం
- March 13, 2024
కువైట్: షువైఖ్ పోర్ట్ ద్వారా దేశంలోకి 1,188 మద్యం బాటిళ్లను తరలించే ప్రయత్నాన్ని కువైట్ కస్టమ్స్ విభాగం అడ్డుకుంది. అధికారుల కథనం ప్రకారం.. కస్టమ్స్ అధికారులు ఆసియా దేశం నుండి వస్తున్న కంటైనర్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సుమారు 1,188 మద్యం బాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దిగుమతిదారుపై అవసరమైన చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష