చైన్ స్నాచింగ్..కేరళకు చెందిన యువతి బంగారు గొలుసు చోరీ
- March 14, 2024
కువైట్: అబ్బాసియాలో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనలో కేరళకు చెందిన ఓ యువతి తన బంగారు గొలుసు చోరీ అయింది. అబ్బాసియాలోని 'టీనేజ్' షాప్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఎస్యూవీలో వచ్చిన దుండగులు ఆమె బంగారు గొలుసును లాక్కొని అక్కడి నుంచి పారిపోయారు. దొంగలతో పోరాడుతున్న మహిళ తలపై గాయాలు కావడంతో ఫర్వానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన సమీపంలోని దుకాణంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..







