చైన్ స్నాచింగ్..కేరళకు చెందిన యువతి బంగారు గొలుసు చోరీ
- March 14, 2024
కువైట్: అబ్బాసియాలో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనలో కేరళకు చెందిన ఓ యువతి తన బంగారు గొలుసు చోరీ అయింది. అబ్బాసియాలోని 'టీనేజ్' షాప్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఎస్యూవీలో వచ్చిన దుండగులు ఆమె బంగారు గొలుసును లాక్కొని అక్కడి నుంచి పారిపోయారు. దొంగలతో పోరాడుతున్న మహిళ తలపై గాయాలు కావడంతో ఫర్వానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన సమీపంలోని దుకాణంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









