చైన్ స్నాచింగ్..కేరళకు చెందిన యువతి బంగారు గొలుసు చోరీ
- March 14, 2024
కువైట్: అబ్బాసియాలో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనలో కేరళకు చెందిన ఓ యువతి తన బంగారు గొలుసు చోరీ అయింది. అబ్బాసియాలోని 'టీనేజ్' షాప్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఎస్యూవీలో వచ్చిన దుండగులు ఆమె బంగారు గొలుసును లాక్కొని అక్కడి నుంచి పారిపోయారు. దొంగలతో పోరాడుతున్న మహిళ తలపై గాయాలు కావడంతో ఫర్వానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన సమీపంలోని దుకాణంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







