విల్లాలో 180,000 దిర్హామ్ విలువైన వస్తువులు చోరీ
- March 14, 2024
దుబాయ్: ఓ కుటుంబం సెలవులో ఉన్న సమయంలో విల్లాలోకి చొరబడిన దొంగలు 180,000 దిర్హామ్ విలువైన వస్తువులను దొంగిలించారు. ఐరీన్ సుట్టన్ తన భర్త ఆండ్రీ వెర్డియర్తో కలిసి తన పుట్టినరోజు సంధర్భంగా వేకేషన్స్ కు పోగా..దుబాయ్లోని అల్ ఫుర్జన్లోని వారి విల్లాలో చోరీ జరిగింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం (మార్చి 9) రాత్రి 8 నుండి 9.15 గంటల మధ్య చోరీ జరిగినట్లు CCTVలో రికార్డుల ఆధారంగా పోలీసులు నిర్ధారించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష