విల్లాలో 180,000 దిర్హామ్ విలువైన వస్తువులు చోరీ
- March 14, 2024
దుబాయ్: ఓ కుటుంబం సెలవులో ఉన్న సమయంలో విల్లాలోకి చొరబడిన దొంగలు 180,000 దిర్హామ్ విలువైన వస్తువులను దొంగిలించారు. ఐరీన్ సుట్టన్ తన భర్త ఆండ్రీ వెర్డియర్తో కలిసి తన పుట్టినరోజు సంధర్భంగా వేకేషన్స్ కు పోగా..దుబాయ్లోని అల్ ఫుర్జన్లోని వారి విల్లాలో చోరీ జరిగింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం (మార్చి 9) రాత్రి 8 నుండి 9.15 గంటల మధ్య చోరీ జరిగినట్లు CCTVలో రికార్డుల ఆధారంగా పోలీసులు నిర్ధారించారు.
తాజా వార్తలు
- ఇరాన్ తాజా దాడిలో బహ్రెయిన్లో నివాస భవనం దెబ్బతింది.. క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్నట్లు అధ�
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!







