అల్ దఖిలియాలో వ్యవసాయ క్షేత్రంలో అగ్నిప్రమాదం
- March 20, 2024
మస్కట్: అల్ దఖిలియా గవర్నరేట్లోని ఒక పొలంలో చెలరేగిన మంటలను సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) ఆర్పివేసింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని పేర్కొంది. "అల్ దఖిలియా గవర్నరేట్లోని పౌర రక్షణ మరియు అంబులెన్స్ విభాగానికి చెందిన అగ్నిమాపక బృందాలు బహ్లాలోని విలాయత్లోని వ్యవసాయ, నిర్మాణ వ్యర్థాలతో కూడిన క్షేత్రంలో అగ్ని ప్రమాదంపై వెంటనే స్పందించాయి. సకాలంలో మంటలను ఆర్పివేయడంతో ప్రాణ నష్టం తప్పింది." అని CDAA ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు