ఏడు ఒప్పందాలతో ముగిసిన మోడీ ఖతార్ సమావేశాలు

- June 05, 2016 , by Maagulf
ఏడు ఒప్పందాలతో ముగిసిన మోడీ ఖతార్ సమావేశాలు

భారత ప్రధాన నరేంద్రమోదీ ఖతార్‌ పర్యటన సందర్భంగా ఆ దేశంతో ఏడు కీలక ఒప్పందాలు కుదిరాయి. పర్యాటకం, నైపుణ్య అభివృద్ధి, ఆరోగ్య రంగంలో ఇరు దేశాల మధ్య సహకారం కొనసాగనుంది. ద్వైపాక్షిక బంధాల బలోపేతంలో భాగంగా ఇరుదేశాల ఈ మధ్య ఒప్పందాలు కుదిరాయి. ఈ సందర్భంగా భారత్‌లో పెట్టుబడులకు ఖతార్‌ పారిశ్రామికవేత్తలను ప్రధాని మోదీ ఆహ్వానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com