డిజిటల్ టోకెన్లను ఎంచుకుంటున్న డెవలపర్లు
- April 01, 2024
యూఏఈ: దుబాయ్లో రియల్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఈక్రమంలో ప్రాజెక్ట్ లను దక్కించుకునేందుకు రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు పెద్ద సవాల్గా మారుతుంది. రియల్ ఏజెంట్ జెఫ్ కురువిల్లా మాట్లాడుతూ.. 2016లో ముడాన్ ప్రాజెక్ట్ ప్రారంభం కోసం తాను 36 గంటల పాటు వేచి ఉన్నట్లు గుర్తు చేసుకున్నారు. చాలా కాలంగా యూఏఈలో ప్రాపర్టీ లాంచ్లలో ఎక్కువ గంటలు క్యూలో నిలబడటంనిత్యకృత్యంగా మారింది. అయితే, చాలా మంది ఏజెంట్లు డిజిటల్ యుగంలోపనులు చేయడానికి మంచి మార్గాలు ఉన్నాయని సూచిస్తున్నారు. ప్రాజెక్టుల కోసం క్యూలుఅనేది అనేక ప్రతికూల అంశాలను కలిగి ఉన్నాయని Allsoppలో సీనియర్ డెవలపర్ ప్రాపర్టీకన్సల్టెంట్ లియామ్ చేజ్ అన్నారు. మరోవైపు చాలా మంది డెవలపర్లు పాత క్యూయింగ్-అప్పద్ధతి నుండి మరింత అధునాతనమైన వాటికి మారుతున్నారు. రిజిస్ట్రేషన్ లింక్నుక్లిక్ చేసి క్లయింట్ను నమోదు చేసుకోవాలని సూచిస్తున్నట్లు దుబాయ్ ప్రాపర్టీస్ వెల్లడించింది.కూడా తమ ఆస్తులను విక్రయించడానికి మంచి వ్యవస్థను కలిగి ఉందని ఆమె చెప్పారు.కోకా-కోలా ఎరీనా వంటి భారీ స్థలాన్ని ఏర్పాటు చేయడంతోపాటు ఇక్కడ ప్రతి ఒక్కరూకూర్చుని సౌకర్యవంతంగా వేచి ఉండే అవకాశం ఉందని, డిజిటల్ టోకెన్లను ఒక యూనిట్ని ప్రారంభించినట్లుతెలిపారు.
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







