ఏప్రిల్ 1 నుండి ‘బిగ్ టిక్కెట్’ కార్యకలాపాలు పాజ్
- April 01, 2024
యూఏఈ: ఏప్రిల్ 1 నుండి తాత్కాలికంగా కార్యకలాపాలను పాజ్ చేస్తున్నట్ల అబుదాబికి చెందిన రాఫిల్ డ్రా సోమవారం ప్రకటించింది.యూఏఈ రెగ్యులేటరీ గేమింగ్ అవసరాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కాగా సిరీస్ 262 కోసం షెడ్యూల్ చేయబడిన లైవ్ డ్రా ఇప్పటికీ ఏప్రిల్ 3, బుధవారం నాడు జరుగుతుంది. ఈ సమయంలో అది "హామీతో కూడిన గ్రాండ్ ప్రైజ్ Dh10 మిలియన్లతో సహా దాని యొక్క అన్ని బహుమతులను అందిస్తుంది. మసెరటి గిబ్లీ మరియు రేంజ్ రోవర్ ఎవోక్ (మే 3న జరగాల్సి ఉంది) కోసం డ్రీమ్ కార్ డ్రాలు కూడా ఉంటాయి.
అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రతి నెల 3వ తేదీన బిగ్ టికెట్ డ్రా నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'