గంటల తరబడి చిక్కుకుపోయిన విల్లానోవా నివాసితులు
- April 03, 2024దుబాయ్: ఎమిరేట్స్ రోడ్డులో మార్చి 30న జరిగిన అగ్నిప్రమాదం విల్లనోవాలో నివసిస్తున్న నివాసితులకు ఛేదు అనుభవాన్ని మిగిల్చింది. వాహనం ఢీకొనడం వల్ల ఏర్పడిన భారీ మంటలు.. హైవేకి వారి ఏకైక యాక్సెస్ పాయింట్ మూతపడింది. దీంతో విల్లానోవా నివాసితులు చాలా గంటలపాటు చిక్కుకుపోయారు. ప్రైమరీ యాక్సెస్ రోడ్డు గంటల తరబడి మూసుకుపోవడంతో ప్రత్యామ్నాయ మార్గం లేకుండా పోయిందని నివాసితులు వాపోయారు. “ప్రత్యామ్నాయ రహదారి లేదు. హమ్దాన్ బిన్ జాయెద్ రోడ్ వైపు కొత్త రహదారి నిర్మాణంలో ఉంది. అది కూడా బ్లాక్ చేయబడింది. ఇది మంచి పరిణామం కాదు. మాకు అసురక్షిత అనుభూతిని మిగిల్చింది. ” విల్లానోవా నివాసి ఘడా తెలిపారు. ఎమిరేట్స్ రోడ్ లేదా హమ్దాన్ బిన్ జాయెద్ రోడ్కి అదనపు యాక్సెస్ ఇప్పుడు అత్యవసరం అని నివాసితులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- UPI చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఆమోదం..!!
- ఇండియాలో ‘ఎమ్మార్’ విక్రయం..అదానీ సహా పలు గ్రూపులతో చర్చలు..!!
- 41వేల నకిలీ పెర్ఫ్యూమ్ బాటిల్స్ స్వాధీనం..!!
- కువైట్ మాజీ అధికారులకు $88 మిలియన్ల జరిమానా..!!
- దుబాయ్, అబుదాబిలో నైట్ వర్క్ పర్మిట్ ఎలా పొందాలి?
- మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.. పెట్టుబడి అవకాశాలు..!!
- పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ దంపతులకు బిగ్షాక్..
- ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
- రూ.200 నోట్ల బ్యాన్ ? ఆర్బీఐ కీలక ప్రకటన
- ఖేల్రత్న పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము