గంటల తరబడి చిక్కుకుపోయిన విల్లానోవా నివాసితులు
- April 03, 2024
దుబాయ్: ఎమిరేట్స్ రోడ్డులో మార్చి 30న జరిగిన అగ్నిప్రమాదం విల్లనోవాలో నివసిస్తున్న నివాసితులకు ఛేదు అనుభవాన్ని మిగిల్చింది. వాహనం ఢీకొనడం వల్ల ఏర్పడిన భారీ మంటలు.. హైవేకి వారి ఏకైక యాక్సెస్ పాయింట్ మూతపడింది. దీంతో విల్లానోవా నివాసితులు చాలా గంటలపాటు చిక్కుకుపోయారు. ప్రైమరీ యాక్సెస్ రోడ్డు గంటల తరబడి మూసుకుపోవడంతో ప్రత్యామ్నాయ మార్గం లేకుండా పోయిందని నివాసితులు వాపోయారు. “ప్రత్యామ్నాయ రహదారి లేదు. హమ్దాన్ బిన్ జాయెద్ రోడ్ వైపు కొత్త రహదారి నిర్మాణంలో ఉంది. అది కూడా బ్లాక్ చేయబడింది. ఇది మంచి పరిణామం కాదు. మాకు అసురక్షిత అనుభూతిని మిగిల్చింది. ” విల్లానోవా నివాసి ఘడా తెలిపారు. ఎమిరేట్స్ రోడ్ లేదా హమ్దాన్ బిన్ జాయెద్ రోడ్కి అదనపు యాక్సెస్ ఇప్పుడు అత్యవసరం అని నివాసితులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..