ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల రుణాలన్నింటినీ చెల్లించాలి..యూఏఈ ప్రెసిడెంట్
- April 05, 2024
యూఏఈ: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల రుణాలను చెల్లించాలని అధ్యక్షుడు షేక్ మహమ్మద్ ఆదేశించారు. యువత విద్యకు తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా Dh155 మిలియన్ల విలువైన చెల్లించని బకాయిలు క్లియర్ చేయనున్నారు. ఎమిరేట్స్ ఫౌండేషన్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్తో సమన్వయంతో రూపొందించబడిన ఈ కార్యక్రమం నుండి దేశంలో నివసిస్తున్న మరియు ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు చేసుకున్న విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. ఇది 2023-2024 విద్యా సంవత్సరం వరకు అన్ని రుణాలను కవర్ చేస్తుంది.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









