వాహనదారులకు గుడ్ న్యూస్.. ట్రాఫిక్ జరిమానాలపై 50% తగ్గింపు
- April 05, 2024
రియాద్: ఏప్రిల్ 18 (9/10/1445 AH) కంటే ముందు విధించిన ట్రాఫిక్ జరిమానాల చెల్లింపులో 50% తగ్గింపును సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇది కింగ్ సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ మరియు క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి, ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలను అనుసరించి నిర్ణయించినట్లు తెలిపింది. ఆరు నెలలలోపు మొత్తం జరిమానాలను ఒకేసారి చెల్లించే వారికి ఈ స్కీమ్ వర్తిస్తుందని వెల్లడించింది. ఈ తగ్గింపును ప్రవేశపెట్టిన తర్వాత విధించే జరిమానాలకు ట్రాఫిక్ చట్టంలోని ఆర్టికల్ 75 ప్రకారం 25% తగ్గింపు ఉంటుందని తెలిపింది. చట్టబద్ధంగా సూచించిన చెల్లింపు గడువు ముగిసిన తర్వాత జరిమానా చెల్లించకపోతే జైలు శిక్ష వంటి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!