నావికులను రక్షించిన ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్
- April 05, 2024
మస్కట్: సముద్రం మధ్యలో ప్రమాదానికి గురై వాణిజ్య నౌకలో ఉన్న మరో దేశానికి చెందిన ఇద్దరు నావికులను ఒమన్లోని రాయల్ ఎయిర్ఫోర్స్.. మెడికల్ తరలింపు ఆపరేషన్ నిర్వహించి రక్షించింది. క్షతగాత్రులను హెలికాప్టర్ ద్వారా అవసరమైన చికిత్సను పొందడానికి వీలుగా ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







