షార్జా టవర్ అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి, 44 మందికి గాయాలు
- April 06, 2024
యూఏఈ: షార్జా అధికారులు శుక్రవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో అల్ నహ్దాలోని ఎత్తైన నివాస భవనంలో మంటలు చెలరేగడంతో పొగతో ఊపిరాడక 5 మంది మరణించారని, 17 మంది మోస్తరు గాయాలతో మరియు 27 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారని అధికారులు తెలిపారు. 17 మందికి అత్యవసర వైద్యసేవలు అందించామని పోలీసులు తెలిపారు. 156 మంది నివాసితులకు ఆశ్రయం ఇవ్వబడింది, ఇందులో 18 మంది పిల్లలు ఉన్నారు. శుక్రవారం రాత్రి 10.50 గంటలకు అధికార యంత్రాంగానికి కాల్ వచ్చిందని, అత్యవసర ప్రతిస్పందన బృందాలు వెంటనే పొరుగు ప్రాంతాలకు తరలించామని, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో నివాసితులను సురక్షితంగా తీసుకువెళ్లారు. టవర్లో 750 అపార్ట్మెంట్లతో సహా 39 అంతస్తులు ఉన్నాయి. మృతుల కుటుంబాలకు అధికార యంత్రాంగం ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!