షార్జా టవర్ అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి, 44 మందికి గాయాలు
- April 06, 2024
యూఏఈ: షార్జా అధికారులు శుక్రవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో అల్ నహ్దాలోని ఎత్తైన నివాస భవనంలో మంటలు చెలరేగడంతో పొగతో ఊపిరాడక 5 మంది మరణించారని, 17 మంది మోస్తరు గాయాలతో మరియు 27 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారని అధికారులు తెలిపారు. 17 మందికి అత్యవసర వైద్యసేవలు అందించామని పోలీసులు తెలిపారు. 156 మంది నివాసితులకు ఆశ్రయం ఇవ్వబడింది, ఇందులో 18 మంది పిల్లలు ఉన్నారు. శుక్రవారం రాత్రి 10.50 గంటలకు అధికార యంత్రాంగానికి కాల్ వచ్చిందని, అత్యవసర ప్రతిస్పందన బృందాలు వెంటనే పొరుగు ప్రాంతాలకు తరలించామని, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో నివాసితులను సురక్షితంగా తీసుకువెళ్లారు. టవర్లో 750 అపార్ట్మెంట్లతో సహా 39 అంతస్తులు ఉన్నాయి. మృతుల కుటుంబాలకు అధికార యంత్రాంగం ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









