షార్జా టవర్ అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి, 44 మందికి గాయాలు
- April 06, 2024
యూఏఈ: షార్జా అధికారులు శుక్రవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో అల్ నహ్దాలోని ఎత్తైన నివాస భవనంలో మంటలు చెలరేగడంతో పొగతో ఊపిరాడక 5 మంది మరణించారని, 17 మంది మోస్తరు గాయాలతో మరియు 27 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారని అధికారులు తెలిపారు. 17 మందికి అత్యవసర వైద్యసేవలు అందించామని పోలీసులు తెలిపారు. 156 మంది నివాసితులకు ఆశ్రయం ఇవ్వబడింది, ఇందులో 18 మంది పిల్లలు ఉన్నారు. శుక్రవారం రాత్రి 10.50 గంటలకు అధికార యంత్రాంగానికి కాల్ వచ్చిందని, అత్యవసర ప్రతిస్పందన బృందాలు వెంటనే పొరుగు ప్రాంతాలకు తరలించామని, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో నివాసితులను సురక్షితంగా తీసుకువెళ్లారు. టవర్లో 750 అపార్ట్మెంట్లతో సహా 39 అంతస్తులు ఉన్నాయి. మృతుల కుటుంబాలకు అధికార యంత్రాంగం ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







