పాలస్తీనియన్ల పై దాడులను ఆపాలి.. రాజు సల్మాన్

- April 10, 2024 , by Maagulf
పాలస్తీనియన్ల పై దాడులను ఆపాలి.. రాజు సల్మాన్

జెడ్డా: పాలస్తీనా ప్రజలపై దాడులను ఆపడం, సురక్షితమైన మానవతా మరియు సహాయ కారిడార్‌ల ఏర్పాటుతోపాటు స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించడంతోపాటు వారి అన్ని చట్టబద్ధమైన హక్కులను సాధించడం ద్వారా వారి బాధలను అంతం చేయడం తక్షణ అవసరం ఉందని రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు తన ఈద్ అల్-ఫితర్ సందేశంలో ఆకాంక్షించారు. రమదాన్ ను పురస్కరించుకొని దేశ ప్రజలకు, నివాసితుకుల శుభాకాంక్షలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com