పాలస్తీనియన్ల పై దాడులను ఆపాలి.. రాజు సల్మాన్
- April 10, 2024
జెడ్డా: పాలస్తీనా ప్రజలపై దాడులను ఆపడం, సురక్షితమైన మానవతా మరియు సహాయ కారిడార్ల ఏర్పాటుతోపాటు స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించడంతోపాటు వారి అన్ని చట్టబద్ధమైన హక్కులను సాధించడం ద్వారా వారి బాధలను అంతం చేయడం తక్షణ అవసరం ఉందని రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు తన ఈద్ అల్-ఫితర్ సందేశంలో ఆకాంక్షించారు. రమదాన్ ను పురస్కరించుకొని దేశ ప్రజలకు, నివాసితుకుల శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు







