యాప్ల ద్వారా బుక్ చేసుకున్న కార్ల తనిఖీ
- April 14, 2024
దోహా: ఎలక్ట్రానిక్ అప్లికేషన్ల ద్వారా బుక్ చేసుకునే లిమోసిన్ కార్ల తనిఖీ ప్రచారాన్ని రవాణా మంత్రిత్వ శాఖ చేపట్టింది. MOI జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్తో సమన్వయంతో మంత్రిత్వ శాఖ ఈద్ అల్-ఫితర్ రోజులలో ఖతార్ అంతటా ప్రచారాన్ని నిర్వహించింది. ముఖ్యంగా పౌరులు, నివాసితులు మరియు పర్యాటకులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించింది. దీనికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. తమ ప్రచారం ముగిసిందని రవాణా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- పునరాలోచన చేయండి..షురా కౌన్సిల్ కు ప్రభుత్వం విజ్ఞప్తి..!!
- అమీర్పేట్ షాపింగ్ మాల్లో భారీ అగ్నిప్రమాదం..
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఖతార్ ఎమిర్, అమెరికా అధ్యక్షుడి ఫోన్ సంభాషణ
- బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!
- షార్జాలో భారతీయ వ్యక్తి దారుణ హత్య..సోషల్ మీడియా వివాదమే కారణమా?
- ఇండియా, జిబూటీలతో జెడ్డా లింకింగ్..అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. Dh20 మిలియన్స్ గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- ఖతార్ లో గోడివా చాక్లెట్ బార్ రీకాల్..!!
- బహ్రెయిన్, కువైట్లపై దాడులపై స్పందించిన ఒమన్..!!









