యాప్ల ద్వారా బుక్ చేసుకున్న కార్ల తనిఖీ
- April 14, 2024దోహా: ఎలక్ట్రానిక్ అప్లికేషన్ల ద్వారా బుక్ చేసుకునే లిమోసిన్ కార్ల తనిఖీ ప్రచారాన్ని రవాణా మంత్రిత్వ శాఖ చేపట్టింది. MOI జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్తో సమన్వయంతో మంత్రిత్వ శాఖ ఈద్ అల్-ఫితర్ రోజులలో ఖతార్ అంతటా ప్రచారాన్ని నిర్వహించింది. ముఖ్యంగా పౌరులు, నివాసితులు మరియు పర్యాటకులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించింది. దీనికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. తమ ప్రచారం ముగిసిందని రవాణా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!