యాప్ల ద్వారా బుక్ చేసుకున్న కార్ల తనిఖీ
- April 14, 2024
దోహా: ఎలక్ట్రానిక్ అప్లికేషన్ల ద్వారా బుక్ చేసుకునే లిమోసిన్ కార్ల తనిఖీ ప్రచారాన్ని రవాణా మంత్రిత్వ శాఖ చేపట్టింది. MOI జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్తో సమన్వయంతో మంత్రిత్వ శాఖ ఈద్ అల్-ఫితర్ రోజులలో ఖతార్ అంతటా ప్రచారాన్ని నిర్వహించింది. ముఖ్యంగా పౌరులు, నివాసితులు మరియు పర్యాటకులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించింది. దీనికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. తమ ప్రచారం ముగిసిందని రవాణా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?