యాప్‌ల ద్వారా బుక్ చేసుకున్న కార్ల తనిఖీ

- April 14, 2024 , by Maagulf
యాప్‌ల ద్వారా బుక్ చేసుకున్న కార్ల తనిఖీ

దోహా: ఎలక్ట్రానిక్ అప్లికేషన్ల ద్వారా బుక్ చేసుకునే లిమోసిన్ కార్ల తనిఖీ ప్రచారాన్ని రవాణా మంత్రిత్వ శాఖ చేపట్టింది. MOI జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్‌తో సమన్వయంతో మంత్రిత్వ శాఖ ఈద్ అల్-ఫితర్ రోజులలో ఖతార్ అంతటా ప్రచారాన్ని నిర్వహించింది. ముఖ్యంగా పౌరులు, నివాసితులు మరియు పర్యాటకులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించింది. దీనికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. తమ ప్రచారం ముగిసిందని రవాణా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com