డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 134 జయంతి ఉత్సవాలు
- April 15, 2024దోహా: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను స్మరిస్తూ వారు చేసిన త్యాగాలకు మనందరం రుణపడి ఉండాలని గుర్తు చేస్తూ ఈరోజు ఆయన జయంతి సందర్భంగా వేడుకలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎస్సీబీఎఫ్ మేనేజ్మెంట్ నెంబర్ శంకర్ గౌడ్ హాజరై భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిలో పాల్గొనడం వారి ఆశయాలను అనుకూలంగా నడవాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గల్ఫ్ సమితి ఉపాధ్యక్షులు గడ్డి రాజు(ప్రధాన కార్యదర్శి), సాయికి వంశి( లేబర్ వెల్ఫేర్ ఇంచార్జ్) మనోహర్(ఇన్సూరెన్స్ ఇంచార్జ్) సాగర్, కారం మారుతి మరియు అడ్వైజర్ కమిటీగా మెంబర్ తాళ్లపల్లి ఎల్లయ్య తెలంగాణ గల్ఫ్ సమితి సభ్యులు పాల్గొన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు