అబ్దల్లి కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మృతి
- April 20, 2024
కువైట్: బుధవారం సాయంత్రం కువైట్లోని అబ్దాలీ ముట్లా ప్రాంతంలో జరిగిన ఘోర కారు ప్రమాదంలో మరణించిన ఇద్దరిలో ఒకరు భారతీయుడిగా గుర్తించారు. కేరళలోని ఎర్నాకులంకు చెందిన సోనీ సన్నీ ప్రయాణిస్తున్న వాహనాన్ని వేగంగా వస్తున్న మరో కారు ఢీకొన్నది. దీంతో వారి దగ్ధమై అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరణించిన రెండో వ్యక్తిని ఈజిప్టుకు చెందిన ఖలీద్గా గుర్తించినట్లు కువైట్ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష









