అబ్దల్లి కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మృతి
- April 20, 2024కువైట్: బుధవారం సాయంత్రం కువైట్లోని అబ్దాలీ ముట్లా ప్రాంతంలో జరిగిన ఘోర కారు ప్రమాదంలో మరణించిన ఇద్దరిలో ఒకరు భారతీయుడిగా గుర్తించారు. కేరళలోని ఎర్నాకులంకు చెందిన సోనీ సన్నీ ప్రయాణిస్తున్న వాహనాన్ని వేగంగా వస్తున్న మరో కారు ఢీకొన్నది. దీంతో వారి దగ్ధమై అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరణించిన రెండో వ్యక్తిని ఈజిప్టుకు చెందిన ఖలీద్గా గుర్తించినట్లు కువైట్ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల