అబ్దల్లి కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మృతి
- April 20, 2024
కువైట్: బుధవారం సాయంత్రం కువైట్లోని అబ్దాలీ ముట్లా ప్రాంతంలో జరిగిన ఘోర కారు ప్రమాదంలో మరణించిన ఇద్దరిలో ఒకరు భారతీయుడిగా గుర్తించారు. కేరళలోని ఎర్నాకులంకు చెందిన సోనీ సన్నీ ప్రయాణిస్తున్న వాహనాన్ని వేగంగా వస్తున్న మరో కారు ఢీకొన్నది. దీంతో వారి దగ్ధమై అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరణించిన రెండో వ్యక్తిని ఈజిప్టుకు చెందిన ఖలీద్గా గుర్తించినట్లు కువైట్ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు