అబ్దల్లి కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మృతి
- April 20, 2024
కువైట్: బుధవారం సాయంత్రం కువైట్లోని అబ్దాలీ ముట్లా ప్రాంతంలో జరిగిన ఘోర కారు ప్రమాదంలో మరణించిన ఇద్దరిలో ఒకరు భారతీయుడిగా గుర్తించారు. కేరళలోని ఎర్నాకులంకు చెందిన సోనీ సన్నీ ప్రయాణిస్తున్న వాహనాన్ని వేగంగా వస్తున్న మరో కారు ఢీకొన్నది. దీంతో వారి దగ్ధమై అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరణించిన రెండో వ్యక్తిని ఈజిప్టుకు చెందిన ఖలీద్గా గుర్తించినట్లు కువైట్ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







