షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమం
- April 20, 2024
యూఏఈ: షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమంగా దొరికాడు. ఆదివారం నుంచి షార్జాలో కనిపించ కుండా పోయిన పాకిస్థాన్ యువకుడు మహ్మద్ అబ్దుల్లా దాదాపు వారం రోజుల తర్వాత క్షేమంగా దొరికాడు. అతని తండ్రి, అలీ, ఈరోజు తెల్లవారుజామున ఈ విషయాన్ని తెలియజేశాడు. తన కొడుకు క్షేమంగా ఉన్నాడని, షార్జా పోలీసుల పర్యవేక్షణలో ఉన్నాడని ధృవీకరించాడు. ఈ సందర్భంగా సెర్చ్ మిషన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అలీ కృతజ్ఞతలు తెలిపారు.
కవల పిల్లలలో ఒకరైన అబ్దుల్లా.. ఏప్రిల్ 14 న, మరమ్మతుల కోసం సమీపంలోని ఫర్నిచర్ మార్కెట్ నుండి కార్పెంటర్ను తీసుకురావడానికి సాయంత్రం 4.15 గంటలకు అబూ షగరాలోని తన ఇంటి నుండి బయలుదేరిన తర్వాత అదృశ్యమయ్యాడు.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష









