షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమం
- April 20, 2024
యూఏఈ: షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమంగా దొరికాడు. ఆదివారం నుంచి షార్జాలో కనిపించ కుండా పోయిన పాకిస్థాన్ యువకుడు మహ్మద్ అబ్దుల్లా దాదాపు వారం రోజుల తర్వాత క్షేమంగా దొరికాడు. అతని తండ్రి, అలీ, ఈరోజు తెల్లవారుజామున ఈ విషయాన్ని తెలియజేశాడు. తన కొడుకు క్షేమంగా ఉన్నాడని, షార్జా పోలీసుల పర్యవేక్షణలో ఉన్నాడని ధృవీకరించాడు. ఈ సందర్భంగా సెర్చ్ మిషన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అలీ కృతజ్ఞతలు తెలిపారు.
కవల పిల్లలలో ఒకరైన అబ్దుల్లా.. ఏప్రిల్ 14 న, మరమ్మతుల కోసం సమీపంలోని ఫర్నిచర్ మార్కెట్ నుండి కార్పెంటర్ను తీసుకురావడానికి సాయంత్రం 4.15 గంటలకు అబూ షగరాలోని తన ఇంటి నుండి బయలుదేరిన తర్వాత అదృశ్యమయ్యాడు.
తాజా వార్తలు
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- దుబాయ్లో ప్రముఖ గాయకుడు నిసార్ వయనాడ్ హఠాన్మరణం







