షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమం
- April 20, 2024యూఏఈ: షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమంగా దొరికాడు. ఆదివారం నుంచి షార్జాలో కనిపించ కుండా పోయిన పాకిస్థాన్ యువకుడు మహ్మద్ అబ్దుల్లా దాదాపు వారం రోజుల తర్వాత క్షేమంగా దొరికాడు. అతని తండ్రి, అలీ, ఈరోజు తెల్లవారుజామున ఈ విషయాన్ని తెలియజేశాడు. తన కొడుకు క్షేమంగా ఉన్నాడని, షార్జా పోలీసుల పర్యవేక్షణలో ఉన్నాడని ధృవీకరించాడు. ఈ సందర్భంగా సెర్చ్ మిషన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అలీ కృతజ్ఞతలు తెలిపారు.
కవల పిల్లలలో ఒకరైన అబ్దుల్లా.. ఏప్రిల్ 14 న, మరమ్మతుల కోసం సమీపంలోని ఫర్నిచర్ మార్కెట్ నుండి కార్పెంటర్ను తీసుకురావడానికి సాయంత్రం 4.15 గంటలకు అబూ షగరాలోని తన ఇంటి నుండి బయలుదేరిన తర్వాత అదృశ్యమయ్యాడు.
తాజా వార్తలు
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల