'క్షమాభిక్ష'ను వినియోగించుకున్న 6,300 మంది ప్రవాసులు
- April 23, 2024
కువైట్: అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించిన క్షమాభిక్ష పథకాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా 1,807 మంది రెసిడెన్సీ ఉల్లంఘించినవారు కువైట్ను విడిచివెళ్లారు. 4,565 మంది ప్రవాసులు తమ నివాస స్థితిని సరి చేసుకున్నారు. వాటిలో ఎక్కువ భాగం ఆర్టికల్ 20 మరియు ఆర్టికల్ 18 రెసిడెన్సీ పరిధిలో ఉన్నవే. అయితే కొద్ది మంది విజిట్ వీసా హోల్డర్లు కూడా దేశం విడిచి వెళ్ళడానికి క్షమాభిక్ష పథకాన్ని ఉపయోగించుకున్నారు. నివేదిక ప్రకారం.. దాదాపు 2,801 మంది ప్రవాసులు, తమ పాస్పోర్ట్లను పోగొట్టుకున్నారు లేదా వారి స్పాన్సర్ల ఆధీనంలో ఉన్నారు. వీరందరూ దేశం విడిచి వెళ్ళడానికి వారి రాయబార కార్యాలయాల నుండి ప్రయాణ పత్రాలను పొందారు.
తాజా వార్తలు
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!
- ఖతార్ లో నేషనల్ డే సెలవు..అమీరీ దివాన్..!!
- అమెరికాలో మొదటి యుద్ధ నౌకను ఆవిష్కరించిన సౌదీ..!!
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం







