'క్షమాభిక్ష'ను వినియోగించుకున్న 6,300 మంది ప్రవాసులు
- April 23, 2024కువైట్: అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించిన క్షమాభిక్ష పథకాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా 1,807 మంది రెసిడెన్సీ ఉల్లంఘించినవారు కువైట్ను విడిచివెళ్లారు. 4,565 మంది ప్రవాసులు తమ నివాస స్థితిని సరి చేసుకున్నారు. వాటిలో ఎక్కువ భాగం ఆర్టికల్ 20 మరియు ఆర్టికల్ 18 రెసిడెన్సీ పరిధిలో ఉన్నవే. అయితే కొద్ది మంది విజిట్ వీసా హోల్డర్లు కూడా దేశం విడిచి వెళ్ళడానికి క్షమాభిక్ష పథకాన్ని ఉపయోగించుకున్నారు. నివేదిక ప్రకారం.. దాదాపు 2,801 మంది ప్రవాసులు, తమ పాస్పోర్ట్లను పోగొట్టుకున్నారు లేదా వారి స్పాన్సర్ల ఆధీనంలో ఉన్నారు. వీరందరూ దేశం విడిచి వెళ్ళడానికి వారి రాయబార కార్యాలయాల నుండి ప్రయాణ పత్రాలను పొందారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు