దుబాయ్లో 'ISEA' అవార్డుల ప్రధానం
- April 24, 2024
దుబాయ్: దుబాయ్లో ఏప్రిల్ 21న అంతర్జాతీయ అవార్డుల వేడుక జరిగింది. యూకే, యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్, ఇండియా నుండి ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరై, ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. కోల్కత్తా వెంచర్స్ ఫౌండర్, సీఈవో అవెలో రాయ్ అవార్డులను అందజేశారు. ISEA(ఇంటర్నేషనల్ సమ్మిట్ ఎగ్జిక్యూటివ్ అవార్డ్స్) ఫౌండర్ రాగ్ని, కో-ఫౌండర్ రాహుల్ అతిథులకు స్వాగతం పలికారు. వ్యాపారవేత్తలందరికీ విలువైన నెట్వర్కింగ్ అవకాశాలు, వారి వ్యాపారాలను మెరుగుపరచడానికి అవసరమైన వేదికగా తమ సంస్థ నిలుస్తుందని వివరించారు. ఈ ఈవెంట్ కి సహకరించిన ఉపాసన కు ధన్యవాదాలు తెలిపారు.










తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









