దుబాయ్లో 'ISEA' అవార్డుల ప్రధానం
- April 24, 2024దుబాయ్: దుబాయ్లో ఏప్రిల్ 21న అంతర్జాతీయ అవార్డుల వేడుక జరిగింది. యూకే, యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్, ఇండియా నుండి ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరై, ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. కోల్కత్తా వెంచర్స్ ఫౌండర్, సీఈవో అవెలో రాయ్ అవార్డులను అందజేశారు. ISEA(ఇంటర్నేషనల్ సమ్మిట్ ఎగ్జిక్యూటివ్ అవార్డ్స్) ఫౌండర్ రాగ్ని, కో-ఫౌండర్ రాహుల్ అతిథులకు స్వాగతం పలికారు. వ్యాపారవేత్తలందరికీ విలువైన నెట్వర్కింగ్ అవకాశాలు, వారి వ్యాపారాలను మెరుగుపరచడానికి అవసరమైన వేదికగా తమ సంస్థ నిలుస్తుందని వివరించారు. ఈ ఈవెంట్ కి సహకరించిన ఉపాసన కు ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..