దుబాయ్‌లో 'ISEA' అవార్డుల ప్రధానం

- April 24, 2024 , by Maagulf
దుబాయ్‌లో \'ISEA\' అవార్డుల ప్రధానం

దుబాయ్‌: దుబాయ్‌లో ఏప్రిల్ 21న అంతర్జాతీయ అవార్డుల వేడుక జరిగింది. యూకే, యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్, ఇండియా నుండి ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరై, ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. కోల్‌కత్తా వెంచర్స్ ఫౌండర్, సీఈవో అవెలో రాయ్ అవార్డులను అందజేశారు. ISEA(ఇంటర్నేషనల్ సమ్మిట్ ఎగ్జిక్యూటివ్ అవార్డ్స్) ఫౌండర్  రాగ్ని, కో-ఫౌండర్ రాహుల్ అతిథులకు స్వాగతం పలికారు. వ్యాపారవేత్తలందరికీ విలువైన నెట్‌వర్కింగ్ అవకాశాలు, వారి వ్యాపారాలను మెరుగుపరచడానికి అవసరమైన వేదికగా తమ సంస్థ నిలుస్తుందని వివరించారు. ఈ ఈవెంట్ కి సహకరించిన ఉపాసన కు ధన్యవాదాలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com