యూఏఈ లో స్వల్ప భూకంపం
- April 27, 2024యూఏఈ: నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ ప్రకారం.. యూఈలు శనివారం 2.8 తీవ్రతతో భూకంపం నమోదయింది. దీంతో కొంతమంది నివాసితులు తెల్లవారుజామున భూ ప్రకంపనలు అనుభవించారు. ఖోర్ ఫక్కన్ తీరంలో 5 కిలోమీటర్ల లోతులో స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3.03 గంటలకు భూకంపం సంభవించింది. NCM ప్రకారం, నివాసితులు ప్రకంపనలు అనుభవించినప్పటికీ, దేశంలో భూకంపం ప్రభావం కనిపించలేదని నిపుణులు స్పష్టం చేశారు..
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన