యూఏఈ లో స్వల్ప భూకంపం
- April 27, 2024
యూఏఈ: నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ ప్రకారం.. యూఈలు శనివారం 2.8 తీవ్రతతో భూకంపం నమోదయింది. దీంతో కొంతమంది నివాసితులు తెల్లవారుజామున భూ ప్రకంపనలు అనుభవించారు. ఖోర్ ఫక్కన్ తీరంలో 5 కిలోమీటర్ల లోతులో స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3.03 గంటలకు భూకంపం సంభవించింది. NCM ప్రకారం, నివాసితులు ప్రకంపనలు అనుభవించినప్పటికీ, దేశంలో భూకంపం ప్రభావం కనిపించలేదని నిపుణులు స్పష్టం చేశారు..
తాజా వార్తలు
- బీడీ ఆకుల సేకరణకు వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి!
- 8,000 కొత్త ప్రైవేట్ ఆస్పత్రుల ఏర్పాటుకు సీఎం విజయ్ గ్రీన్ సిగ్నల్!
- తెలుగు జడ్జికి అంతర్జాతీయ గౌరవం
- ప్రమాదకరమైన స్టంట్ డ్రైవింగ్..షాకిచ్చిన దుబాయ్ పోలీసులు..!!
- ఉగ్రదాడిని ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఖతార్ లో 8500 దాటిన ఫ్రీ, రాయితీ ప్రైవేట్ స్కూల్స్ సీట్లు..!!
- బహ్రెయిన్ తదుపరి రాయబారిగా ప్రదీప్ సింగ్ నియామకం..!!
- జూన్ 1 నుండి విదేశీ విమాన సర్వీసులు పునఃప్రారంభం..!!
- సైనిక హజ్ బృందానికి అధికారులు వీడ్కోలు..!!
- తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్









