సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- April 29, 2024రియాద్: సౌదీ అరేబియా పర్యాటక శాఖ మంత్రి అహ్మద్ అల్-ఖతీబ్ రియాద్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) ప్రత్యేక సమావేశంలో "వెకేషనోమిక్స్" పేరుతో చర్చా సందర్భంగా దేశ పర్యాటక రంగంలో గణనీయమైన పెరుగుదలను నమోదు చేసినట్లు ప్రకటించారు. 2024 మొదటి త్రైమాసికంలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్యలో గణనీయమైన వృద్ధి నమోదైనట్టు అల్-ఖతీబ్ తెలిపారు. పర్యాటకుల ఖర్చు 17% కంటే ఎక్కువ పెరిగిందన్నారు. గత సంవత్సరం దాని పర్యాటక ఆదాయాన్ని $34 బిలియన్ల నుండి $66 బిలియన్లకు చేరిందన్నారు. ప్రస్తుత సంవత్సరానికి టూరిజం ద్వారా 80 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని చేరుకోవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు చెప్పారు.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ