సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- April 29, 2024
రియాద్: సౌదీ అరేబియా పర్యాటక శాఖ మంత్రి అహ్మద్ అల్-ఖతీబ్ రియాద్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) ప్రత్యేక సమావేశంలో "వెకేషనోమిక్స్" పేరుతో చర్చా సందర్భంగా దేశ పర్యాటక రంగంలో గణనీయమైన పెరుగుదలను నమోదు చేసినట్లు ప్రకటించారు. 2024 మొదటి త్రైమాసికంలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్యలో గణనీయమైన వృద్ధి నమోదైనట్టు అల్-ఖతీబ్ తెలిపారు. పర్యాటకుల ఖర్చు 17% కంటే ఎక్కువ పెరిగిందన్నారు. గత సంవత్సరం దాని పర్యాటక ఆదాయాన్ని $34 బిలియన్ల నుండి $66 బిలియన్లకు చేరిందన్నారు. ప్రస్తుత సంవత్సరానికి టూరిజం ద్వారా 80 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని చేరుకోవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు చెప్పారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..