17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- May 03, 2024
యూఏఈ: తన తల్లితో గొడవపడి దాదాపు మూడు వారాల క్రితం అదృశ్యమైన 17 ఏళ్ల పాకిస్థాన్ కుర్రాడు ఇబ్రహీం ముహమ్మద్ శవమై కనిపించాడని అజ్మాన్ పోలీసులు తెలిపారు. అజ్మాన్లోని అల్ ఖోర్ టవర్ సమీపంలో మృతదేహాన్ని గుర్తించినట్లు వెల్లడించారు.బాలుడి పేరెంట్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
తాజా వార్తలు
- లోక్సభ స్పీకర్ పై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం..
- టీమ్ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా..
- సౌదీ రక్షణ దళాల చర్య: బాలిస్టిక్ క్షిపణి, రెండు డ్రోన్లు నిర్వీర్యం
- గ్యాస్ వినియోగదారులకు షాక్
- విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష
- రాత్రి సమయంలో ఎమర్జెన్సీ అలర్ట్ సౌండ్ లో మార్పు
- అబుదాబి నుండి భారత్కు ఎతిహాద్ విమానాలు–నేటి షెడ్యూల్
- మనామాలో నివాస భవనం పై ఇరాన్ దాడి: ఒకరు మృతి, పలువురికి గాయాలు
- కమ్యూనిటీ వర్చువల్ సమావేశం నిర్వహించిన భారత రాయబారి..!!
- అత్యవసర హెచ్చరికలు.. ప్రజలకు సౌదీ అరేబియా అప్పీల్..!!









