17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం

- May 03, 2024 , by Maagulf
17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం

యూఏఈ: తన తల్లితో గొడవపడి దాదాపు మూడు వారాల క్రితం అదృశ్యమైన 17 ఏళ్ల పాకిస్థాన్ కుర్రాడు ఇబ్రహీం ముహమ్మద్ శవమై కనిపించాడని అజ్మాన్ పోలీసులు తెలిపారు. అజ్మాన్‌లోని అల్ ఖోర్ టవర్ సమీపంలో మృతదేహాన్ని గుర్తించినట్లు వెల్లడించారు.బాలుడి పేరెంట్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com