17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- May 03, 2024
యూఏఈ: తన తల్లితో గొడవపడి దాదాపు మూడు వారాల క్రితం అదృశ్యమైన 17 ఏళ్ల పాకిస్థాన్ కుర్రాడు ఇబ్రహీం ముహమ్మద్ శవమై కనిపించాడని అజ్మాన్ పోలీసులు తెలిపారు. అజ్మాన్లోని అల్ ఖోర్ టవర్ సమీపంలో మృతదేహాన్ని గుర్తించినట్లు వెల్లడించారు.బాలుడి పేరెంట్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష









