123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- May 03, 2024
మానామా: లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) ఏప్రిల్ 21 నుండి 27 వరకు వారంలో 985 తనిఖీ ప్రచారాలు నిర్వహించింది. ఈ సందర్భంగా 125 మంది ఉల్లంఘించిన మరియు సక్రమంగా లేని కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. అందులో 123 మందిని దేశం నుంచి బహిష్కరించినట్లు అథారిటీ తెలిపింది. అన్ని గవర్నరేట్లలోని వివిధ దుకాణాలపై 972 తనిఖీ సందర్శనలు జరిగాయని, 13 ఉమ్మడి తనిఖీ ప్రచారాలతో పాటు, క్యాపిటల్ గవర్నరేట్లో 4 ప్రచారాలు నిర్వహించినట్లు అథారిటీ వెల్లడించింది. ముహరక్ గవర్నరేట్లో 3 ప్రచారాలు, ఉత్తర గవర్నరేట్లో 3 ప్రచారాలు, మరో 3 ప్రచారాలు సదరన్ గవర్నరేట్ లో జరిగాయన్నారు.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష









