123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- May 03, 2024
మానామా: లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) ఏప్రిల్ 21 నుండి 27 వరకు వారంలో 985 తనిఖీ ప్రచారాలు నిర్వహించింది. ఈ సందర్భంగా 125 మంది ఉల్లంఘించిన మరియు సక్రమంగా లేని కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. అందులో 123 మందిని దేశం నుంచి బహిష్కరించినట్లు అథారిటీ తెలిపింది. అన్ని గవర్నరేట్లలోని వివిధ దుకాణాలపై 972 తనిఖీ సందర్శనలు జరిగాయని, 13 ఉమ్మడి తనిఖీ ప్రచారాలతో పాటు, క్యాపిటల్ గవర్నరేట్లో 4 ప్రచారాలు నిర్వహించినట్లు అథారిటీ వెల్లడించింది. ముహరక్ గవర్నరేట్లో 3 ప్రచారాలు, ఉత్తర గవర్నరేట్లో 3 ప్రచారాలు, మరో 3 ప్రచారాలు సదరన్ గవర్నరేట్ లో జరిగాయన్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







