123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- May 03, 2024
మానామా: లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) ఏప్రిల్ 21 నుండి 27 వరకు వారంలో 985 తనిఖీ ప్రచారాలు నిర్వహించింది. ఈ సందర్భంగా 125 మంది ఉల్లంఘించిన మరియు సక్రమంగా లేని కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. అందులో 123 మందిని దేశం నుంచి బహిష్కరించినట్లు అథారిటీ తెలిపింది. అన్ని గవర్నరేట్లలోని వివిధ దుకాణాలపై 972 తనిఖీ సందర్శనలు జరిగాయని, 13 ఉమ్మడి తనిఖీ ప్రచారాలతో పాటు, క్యాపిటల్ గవర్నరేట్లో 4 ప్రచారాలు నిర్వహించినట్లు అథారిటీ వెల్లడించింది. ముహరక్ గవర్నరేట్లో 3 ప్రచారాలు, ఉత్తర గవర్నరేట్లో 3 ప్రచారాలు, మరో 3 ప్రచారాలు సదరన్ గవర్నరేట్ లో జరిగాయన్నారు.
తాజా వార్తలు
- సౌదీ రక్షణ దళాల చర్య: బాలిస్టిక్ క్షిపణి, రెండు డ్రోన్లు నిర్వీర్యం
- గ్యాస్ వినియోగదారులకు షాక్
- విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష
- రాత్రి సమయంలో ఎమర్జెన్సీ అలర్ట్ సౌండ్ లో మార్పు
- అబుదాబి నుండి భారత్కు ఎతిహాద్ విమానాలు–నేటి షెడ్యూల్
- మనామాలో నివాస భవనం పై ఇరాన్ దాడి: ఒకరు మృతి, పలువురికి గాయాలు
- కమ్యూనిటీ వర్చువల్ సమావేశం నిర్వహించిన భారత రాయబారి..!!
- అత్యవసర హెచ్చరికలు.. ప్రజలకు సౌదీ అరేబియా అప్పీల్..!!
- ఒమన్లో CBSE విద్యార్థుల పై పరీక్షల ఒత్తిడి..!!
- మిడిలీస్టు సంక్షోభం.. 40వేలకు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్..!!









