మరోసారి కారు బాంబు దాడి ; టర్కీ
- June 08, 2016
టర్కీలో మరోసారి కారు బాంబు దాడి జరిగింది. మార్దిన్ ప్రావిన్స్లోని సిరియా సరిహద్దు ప్రాంతమైన మిద్యత్ పట్టణంలో పోలీస్స్టేషన్ను లక్ష్యంగా చేసుకుని దుండగులు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేందుకు యత్నిస్తున్నారు.
టర్కీలో మంగళవారం కూడా కారు బాంబు దాడి జరిగింది. ఇస్తాంబుల్లోని ఓ పోలీస్ వాహనంపై జరిగిన దాడిలో 11 మంది మృతిచెందారు. అయితే ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ.. ఇంతవరకు ఏ సంస్థ ప్రకటన చేయలేదు. ఈ ప్రాంతంలో కుర్దిష్ మిలిటెంట్లు తరచుగా పోలీసులు, భద్రతా సిబ్బందిపై దాడులకు పాల్పడుతుంటారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







