షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- December 28, 2025
మనామా: బహ్రెయిన్ లో విషాదం చోటుచేసుకుంది. కింగ్ ఫహద్ కాజ్వే వైపు వెళ్తున్న షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ఒక వాహనం అదుపుతప్పి మెటల్ బారియర్ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.
వాహనం బలంగా ఢీకొనడంతో సంఘటనా స్థలంలోనే మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









