షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- December 28, 2025
మనామా: బహ్రెయిన్ లో విషాదం చోటుచేసుకుంది. కింగ్ ఫహద్ కాజ్వే వైపు వెళ్తున్న షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ఒక వాహనం అదుపుతప్పి మెటల్ బారియర్ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.
వాహనం బలంగా ఢీకొనడంతో సంఘటనా స్థలంలోనే మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ తో యుద్ధం..అమెరికా సంచలన ప్రకటన..
- హైదరాబాద్లో అగ్నిప్రమాదం, చార్మినార్ వద్ద ముగ్గురికి గాయాలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!









