షేక్ హజ్జా బిన్ సుల్తాన్ బిన్ జాయెద్ మృతికి సంతాపం తెలిపిన యూఏఈ ప్రెసిడెంట్

- May 09, 2024 , by Maagulf
షేక్ హజ్జా బిన్ సుల్తాన్ బిన్ జాయెద్ మృతికి సంతాపం తెలిపిన యూఏఈ ప్రెసిడెంట్

యూఏఈ: షేక్ హజ్జా బిన్ సుల్తాన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కన్నుమూశారు. ఈ మేరకు అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ కార్యాలయం ప్రకటించింది. రాష్ట్రపతి కార్యాలయం తన సందేశంలో ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com