జహ్రా గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- May 09, 2024
కువైట్: కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా.. జహ్రా గవర్నర్ HE మిస్టర్ హమద్ జాసిమ్ మొహమ్మద్ అల్-హబాషిని మర్యాదపూర్వకంగా కలిశారు. జహ్రా గవర్నరేట్ కొత్త గవర్నర్గా నియమితులైనందుకు రాయబారి ఆయనకు అభినందనలు తెలిపారు. జహ్రాలో కొత్త ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ను ఇటీవల ప్రారంభించడాన్ని గవర్నర్ స్వాగతించారు. భారతీయ కంపెనీలతో జహ్రా ప్రాంతం మరింత వాణిజ్య సహకారం కోసం తన ఆసక్తిని వ్యక్తం చేశారు. భారత రాయబార కార్యాలయం ఇటీవల జహ్రాలో కొత్త ఇండియన్ వీసా మరియు కాన్సులర్ సెంటర్ను ప్రారంభించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- క్రాస్ బార్డర్ స్మగ్లింప్ పై స్పెషల్ ఫోకస్..సౌదీ అరేబియా
- ఒమన్ ఆదాయాలను పెంచుతున్న పర్యాటక రంగం..!!
- యూఏఈ లాటరీ: 7 మంది అదృష్టవంతులు..ఒక్కొక్కరికి Dh100,000..!!
- ECB వడ్డీ రేట్లను తగ్గించడంపై ఆశలు పెట్టుకున్న QNB..!!
- దుబాయ్ విమానాశ్రయంలో ఇన్ఫ్లుయెన్సర్ అబ్దు రోజిక్ అరెస్టు..!!
- సముద్ర పర్యావరణానికి నష్టం.. నలుగురి అరెస్టు..!!
- ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు కన్ను మూత
- చిన్నారి హత్య కేసు: ఇరాన్లో ప్రజల ముందే ఉరిశిక్ష
- టీయూఐ విమానంలో వాష్ రూంలో దమ్ముకొట్టిన జంట…
- ఒమన్ నుంచి ఫుజైరాకు ఎమిరాటీలు ఎయిల్ లిఫ్ట్..!!