జహ్రా గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- May 09, 2024
కువైట్: కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా.. జహ్రా గవర్నర్ HE మిస్టర్ హమద్ జాసిమ్ మొహమ్మద్ అల్-హబాషిని మర్యాదపూర్వకంగా కలిశారు. జహ్రా గవర్నరేట్ కొత్త గవర్నర్గా నియమితులైనందుకు రాయబారి ఆయనకు అభినందనలు తెలిపారు. జహ్రాలో కొత్త ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ను ఇటీవల ప్రారంభించడాన్ని గవర్నర్ స్వాగతించారు. భారతీయ కంపెనీలతో జహ్రా ప్రాంతం మరింత వాణిజ్య సహకారం కోసం తన ఆసక్తిని వ్యక్తం చేశారు. భారత రాయబార కార్యాలయం ఇటీవల జహ్రాలో కొత్త ఇండియన్ వీసా మరియు కాన్సులర్ సెంటర్ను ప్రారంభించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!