జహ్రా గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- May 09, 2024
కువైట్: కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా.. జహ్రా గవర్నర్ HE మిస్టర్ హమద్ జాసిమ్ మొహమ్మద్ అల్-హబాషిని మర్యాదపూర్వకంగా కలిశారు. జహ్రా గవర్నరేట్ కొత్త గవర్నర్గా నియమితులైనందుకు రాయబారి ఆయనకు అభినందనలు తెలిపారు. జహ్రాలో కొత్త ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ను ఇటీవల ప్రారంభించడాన్ని గవర్నర్ స్వాగతించారు. భారతీయ కంపెనీలతో జహ్రా ప్రాంతం మరింత వాణిజ్య సహకారం కోసం తన ఆసక్తిని వ్యక్తం చేశారు. భారత రాయబార కార్యాలయం ఇటీవల జహ్రాలో కొత్త ఇండియన్ వీసా మరియు కాన్సులర్ సెంటర్ను ప్రారంభించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- తెలంగాణ సచివాలయంలో తప్పిన ప్రమాదం..
- ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం: అతిక్రమిస్తే జరిమానా, జైలు శిక్ష
- షిర్డీ సాయి సేవలో రష్మిక, విక్కీ కౌశల్
- మూడో వన్డేలో ఇంగ్లాండ్ పై ఘన విజయం
- యూఏఈలో రమదాన్ : పవిత్ర మాసానికి ముందు భారీ డిస్కౌంట్లు..!!
- అబ్షర్ లో కొత్త సేవ.. దత్తత కుటుంబ సభ్యునికి పాస్పోర్ట్ జారీ..!!
- పోలీస్ అధికారిపై దాడి..అరబ్ మహిళకు ఏడాది జైలుశిక్ష..!!
- యూఏఈలో 20 మంది పర్యావరణవేత్తలకు బ్లూ వీసా ప్రదానం..!!
- కువైట్లో కీటకాలు కలిగిన ఆహార ఉత్పత్తులకు చోటు లేదు..!!
- సౌత్ అల్ బతినాలో ఓపెన్-ఎయిర్ సినిమా, ఎకో-టూరిజం హబ్..!!