డొనేషన్ క్యాంపెయిన్ని ప్రారంభించిన ఐటిఎ
- June 08, 2016
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అథారిటీ (ఐటిఎ), వార్షిక రమదాన్ డొనేషన్ క్యాంపెయిన్ని ప్రారంభించింది. తమ వెబ్ పోర్టల్ ద్వారా ఎవరైనా డొనేషన్లు చేయవచ్చనీ, అది పేదలకు చేరుతుందని నిర్వాహకులు తెలిపారు. ద్విభాషా పోర్టల్ని అందరికీ అర్థమయ్యేలా రూపొందించామనీ, ఇది రిజిస్టర్ చేయబడిన చారిటబుల్ ఆర్గనైజేషన్ అనీ వారు తెలిపారు. ఒమన్ బ్యాంకుల్లో అక్కౌంట్లు కలిగినవారు ఎవరైనా ఈ వెబ్ పోర్టల్ ద్వారా డొనేషన్స్ చేయవచ్చు. దర్ అల్ అట్టా, ఒమన్ అసోసియేషన్ ఫర్ డిజేబుల్డ్, ఎన్విరాన్మెంట్ సొసైటీ ఆఫ్ ఒమన్, అసోసియేషన్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ హ్యాండిక్యాప్డ్, అల్ నూర్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్, అసోసియేషన్ ఫర్ ఎర్లీ ఇంటర్వెన్షన్ ఫర్ చిల్డ్రన్ విత్ డిజేబిలిటీ, ఒమన్ క్యాన్సర్ అసోసియేషన్, ఒమన్ హెరిడేటరీ బ్లడ్ డిజార్డర్ అసోసియేషన్, అల్ రహమా చారిటీ టీమ్, హౌస్ ఆఫ్ ఫండ్స్ అండ్ జకా, ఒమనీ అసోసియేషన్ ఫర్ ఎల్డర్లీ ఫ్రెండ్స్, ఒమన్ డయాబెటిస్ అసోసియేషన్, ఒమనీ బహ్జాహ్ ఆర్ఫాన్ సొసైటీ, ఒమన్ ఛారిటబుల్ ఆర్గనైజేషన్ వంటి సంస్థలకు ఈ వెబ్సైట్ ద్వారా డొనేట్ చేయడానికి వీలుంది. ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న యాప్ కూడా డొనేషన్లకు వీలు కల్పిస్తుంది. ఇప్పటివరకు 67,988 మంది 1.68 ఒమన్ రియాల్స్ ఒనేట్ చేశారు.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







