ప్రయాణికులకు శుభవార్త..ఎనర్జీ మెట్రో స్టేషన్ పునః ప్రారంభం
- May 25, 2024
దుబాయ్: రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ప్రకారం, ఏప్రిల్ మధ్యలో ఎమిరేట్లో భారీ వర్షాలు కురిసిన తరువాత మూసివేసిన దుబాయ్ లోని ఎనర్జీ మెట్రో స్టేషన్ ఇప్పుడు తిరిగి ప్రారంభమైంది.
ఈ మేరకు అధికార యంత్రాంగం ఒక ప్రకటన విడుదల చేసింది. "RTA విజయవంతంగా దుబాయ్ మెట్రో యొక్క పూర్తి కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది." అని తెలిపింది. స్టేషన్ మే 28న కార్యకలాపాలను పునఃప్రారంభించాల్సి ఉండగా, ప్రణాళిక కంటే ముందే తిరిగి ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. మే 19న షెడ్యూల్ కంటే ముందే ఆన్పాసివ్, ఈక్విటీ మరియు మష్రెక్ మెట్రో స్టేషన్లను పునర్ ప్రారంభించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం
- ఢిల్లీలోని పాక్ హైకమిషన్లో ఐఎస్ఐ ఏజెంట్..
- ఎన్నారై టిడిపి చొరవతో ఒమాన్ నుండి ఏపీకి చేరుకున్న యువకులు
- ట్రంప్ మిడిలీస్ట్ పర్యటనను ప్రారంభం..తొలి విదేశీ పర్యటన..!!
- కువైట్ ప్రైవేట్ ఫార్మసీలలో 69 మెడిసిన్ ధరలపై నియంత్రణ..!!
- జాసిమ్ బిన్ హమద్ స్ట్రీట్ లో ట్రాఫిక్ ఆంక్షలు..మూసివేత..!!
- రియాద్లో బైక్ డెలివరీ ఆర్డర్లు నిలిపివేత..!!
- CBSE 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల..!!
- పార్కింగ్ వివాదం.. ముగ్గురు మహిళలను కాల్చిచంపిన నిందితుడు..!!
- జార్ఖండ్లో శస్త్రచికిత్స శిబిరాలు నిర్వహించిన శంకర నేత్రాలయ