ప్రయాణికులకు శుభవార్త..ఎనర్జీ మెట్రో స్టేషన్ పునః ప్రారంభం
- May 25, 2024![1 ప్రయాణికులకు శుభవార్త..ఎనర్జీ మెట్రో స్టేషన్ పునః ప్రారంభం](https://www.maagulf.com/godata/articles/202405/eee_1716638068.jpg)
దుబాయ్: రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ప్రకారం, ఏప్రిల్ మధ్యలో ఎమిరేట్లో భారీ వర్షాలు కురిసిన తరువాత మూసివేసిన దుబాయ్ లోని ఎనర్జీ మెట్రో స్టేషన్ ఇప్పుడు తిరిగి ప్రారంభమైంది.
ఈ మేరకు అధికార యంత్రాంగం ఒక ప్రకటన విడుదల చేసింది. "RTA విజయవంతంగా దుబాయ్ మెట్రో యొక్క పూర్తి కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది." అని తెలిపింది. స్టేషన్ మే 28న కార్యకలాపాలను పునఃప్రారంభించాల్సి ఉండగా, ప్రణాళిక కంటే ముందే తిరిగి ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. మే 19న షెడ్యూల్ కంటే ముందే ఆన్పాసివ్, ఈక్విటీ మరియు మష్రెక్ మెట్రో స్టేషన్లను పునర్ ప్రారంభించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- జనతా క్యాంటీన్ల పై ఈవో ప్రత్యేక దృష్టి
- సినారె 93వ జయంతికి సీఎం రేవంత్ కి ఆహ్వానం
- ముంబైలో కుప్పకూలిన నాలుగు అంతస్థుల భవనం
- ఒలంపిక్ టార్చ్తో మెగాస్టార్ చిరంజీవి..
- ఆగస్టులో ఉక్రెయిన్లో పర్యటించనున్న ప్రధాని మోడీ..!
- హైదరాబాద్లో రేపు, ఎల్లుండి ట్రాఫిక్ ఆంక్షలు
- కాల్పులు జరిపిన ప్రదేశం నుండే మళ్లీ ర్యాలీ నిర్వహిస్తా: డొనాల్డ్ ట్రంప్
- వెడ్డింగ్ ప్లానర్ పై దావా గెలిచిన కొత్త జంట..!
- Qiwa.. ప్రవాసులకు ఉచితంగా జాబ్ ధృవీకరణ పత్రాలు
- రెసిడెన్సీ చట్టం ఉల్లంఘన..తనిఖీల్లో పలువురు అరెస్ట్