వ్యవసాయ క్షేత్రంలో భారీ అగ్ని ప్రమాదం..!
- May 25, 2024
మస్కట్ : మస్కట్ గవర్నరేట్లోని ఉత్తర మాబిలా ప్రాంతంలో వ్యవసాయ క్షేత్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. సమాచారం అందుకున్న మస్కట్ గవర్నరేట్లోని సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ డిపార్ట్మెంట్ (సిడిఎఎ) అగ్నిమాపక బృందం సకాలంలో మంటలను అదుపు చేశారు. ప్రాణ ఆస్తి నష్టంకు సంబంధించిన అంచనాల రూపొందిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!









