దేశాన్ని అవమానిస్తే.. 5000 KD జరిమానా..!
- May 30, 2024
కువైట్: దేశ అంతర్గత పరిస్థితులపై తప్పుడు వార్తలు, ప్రకటనలు మరియు పుకార్లను ఉద్దేశపూర్వకంగా ప్రచురించడం మరియు ప్రసారం చేయడం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కువైట్ ప్రభుత్వం హెచ్చరించింది. దేశంలోని ఆర్థిక పరిస్థితిపై విశ్వాసాన్ని దెబ్బతీసే వార్తలను ప్రచురించడం నేరమని ప్రకటించింది. ఇలాంటి ఆరోపణలపై క్రిమినల్ కోర్టు ఒక సోషల్ మీడియా వినియోగదారుపై KD 5,000 జరిమానా విధించిందని గుర్తు చేసింది.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







