దేశాన్ని అవమానిస్తే.. 5000 KD జరిమానా..!
- May 30, 2024
కువైట్: దేశ అంతర్గత పరిస్థితులపై తప్పుడు వార్తలు, ప్రకటనలు మరియు పుకార్లను ఉద్దేశపూర్వకంగా ప్రచురించడం మరియు ప్రసారం చేయడం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కువైట్ ప్రభుత్వం హెచ్చరించింది. దేశంలోని ఆర్థిక పరిస్థితిపై విశ్వాసాన్ని దెబ్బతీసే వార్తలను ప్రచురించడం నేరమని ప్రకటించింది. ఇలాంటి ఆరోపణలపై క్రిమినల్ కోర్టు ఒక సోషల్ మీడియా వినియోగదారుపై KD 5,000 జరిమానా విధించిందని గుర్తు చేసింది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







