దేశాన్ని అవమానిస్తే.. 5000 KD జరిమానా..!
- May 30, 2024
కువైట్: దేశ అంతర్గత పరిస్థితులపై తప్పుడు వార్తలు, ప్రకటనలు మరియు పుకార్లను ఉద్దేశపూర్వకంగా ప్రచురించడం మరియు ప్రసారం చేయడం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కువైట్ ప్రభుత్వం హెచ్చరించింది. దేశంలోని ఆర్థిక పరిస్థితిపై విశ్వాసాన్ని దెబ్బతీసే వార్తలను ప్రచురించడం నేరమని ప్రకటించింది. ఇలాంటి ఆరోపణలపై క్రిమినల్ కోర్టు ఒక సోషల్ మీడియా వినియోగదారుపై KD 5,000 జరిమానా విధించిందని గుర్తు చేసింది.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









