‘స్వాగ్’ కోసం రాణి అవతారమెత్తిన మీరా జాస్మిన్.!
- June 03, 2024
విలక్షణ నటుడు శ్రీ విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘స్వాగ్’. ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ని చిత్రంగా రిలీజ్ చేసి, సినిమాపై క్యూరియాసిటీ పెంచిన సంగతీ తెలిసిందే. కొన్ని కార్టూన్ బొమ్మలతో ఓ స్పెషల్ వీడియో చేయించి ఆ వీడియోలోని బొమ్మలకు గంగవ్వ, సునీల్ వంటి పాపులర్ సెలబ్రిటీలతో డబ్బింగ్ చెప్పించారు.
ఈ సినిమాలో హీరోయిన్గా రీతూ వర్మ నటిస్తోంది. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్తో ఈ సినిమా రూపొందబోతోందని ఫస్ట్ లుక్ గ్లింప్స్తో చెప్పకనే చెప్పారు ‘స్వాగ్’ టీమ్.
అలాగే, తాజాగా ఈ సినిమా నుంచి మరో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ రివీల్ చేశారు. ఈ సినిమాలో కీలక పాత్రధారిగా నటిస్తున్న మీరా జాస్మిన్ లుక్ రిలీజ్ చేశారు.
ఉత్పలా దేవి అను రాణి పాత్రలో మీరా జాస్మిన్ నటిస్తున్నట్లుగా ఈ పోస్టర్ ద్వారా రివీల్ చేసి, సినిమా కథపై మరింత ఆసక్తి కలిగేలా చేశారు. ఈ సినిమాని టి.జి.విశ్వ ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అసలీ సినిమా కథా, కమామిషు ఏంటనేది తెలియాలంటే మరికొన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేయాల్సిందే.!
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







