యూఏఈలో హోల్సేల్ క్రాస్-బోర్డర్ చెల్లింపుల కోసం కొత్త ప్లాట్ఫారమ్
- June 06, 2024
యూఏఈ: హోల్సేల్ క్రాస్-బోర్డర్ చెల్లింపుల కోసం కొత్త ప్లాట్ఫారమ్ యూఏఈ సెంట్రల్ బ్యాంక్ mBridge ప్రాజెక్ట్ లో భాగంగా (MVP) ప్లాట్ఫారమ్ను ప్రారంభించింది. హోల్సేల్ క్రాస్-బోర్డర్ చెల్లింపుల మరియు సెటిల్మెంట్ కోసం మల్టీ-సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఉమ్మడి ప్లాట్ఫారమ్ గా ఇది సేవలు అందిస్తుంది. ఇది MVP దశకు చేరుకున్న మొదటి మల్టీ-CBDC ప్లాట్ఫారమ్. బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ ఇన్నోవేషన్ హబ్ హాంగ్ కాంగ్ సెంటర్, హాంగ్ కాంగ్ మానిటరీ అథారిటీ, బ్యాంక్ ఆఫ్ థాయిలాండ్ మరియు డిజిటల్ కరెన్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనాతో సహా పలు బ్యాంకులు ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి.జనవరి 2024లో, వైస్ ప్రెసిడెంట్, ఉప ప్రధాని, ప్రెసిడెన్షియల్ కోర్ట్ ఛైర్మన్ మరియు బోర్డు ఛైర్మన్ షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ద్వారా mBridge టు చైనా ద్వారా 50 మిలియన్ల విలువైన 'డిజిటల్ దిర్హామ్' మొదటి క్రాస్-బోర్డర్ చెల్లింపు ప్రారంభించారు.
తాజా వార్తలు
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!
- సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై ఖతార్ ఎయిర్వేస్ క్లారిటీ..!!
- లూలూలో భారీ టెక్ డీల్స్..‘లెట్స్ కనెక్ట్’ టెక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- ICRF సమ్మర్ అవేర్నెస్..200 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- విషాదం..సైనికుడి మృతికి యూఏఈ సంతాపం..!!
- ఒమన్ లో ప్లాస్టిక్ పై నిషేధం..జూలై 1 నుండి ఐదవ దశ ప్రారంభం..!!
- సముద్రయానం ముప్పు..సౌదీ, ఈజిప్ట్, ఖతార్ చర్చలు..!!
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక







