యూఏఈలో హోల్సేల్ క్రాస్-బోర్డర్ చెల్లింపుల కోసం కొత్త ప్లాట్ఫారమ్
- June 06, 2024
యూఏఈ: హోల్సేల్ క్రాస్-బోర్డర్ చెల్లింపుల కోసం కొత్త ప్లాట్ఫారమ్ యూఏఈ సెంట్రల్ బ్యాంక్ mBridge ప్రాజెక్ట్ లో భాగంగా (MVP) ప్లాట్ఫారమ్ను ప్రారంభించింది. హోల్సేల్ క్రాస్-బోర్డర్ చెల్లింపుల మరియు సెటిల్మెంట్ కోసం మల్టీ-సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఉమ్మడి ప్లాట్ఫారమ్ గా ఇది సేవలు అందిస్తుంది. ఇది MVP దశకు చేరుకున్న మొదటి మల్టీ-CBDC ప్లాట్ఫారమ్. బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ ఇన్నోవేషన్ హబ్ హాంగ్ కాంగ్ సెంటర్, హాంగ్ కాంగ్ మానిటరీ అథారిటీ, బ్యాంక్ ఆఫ్ థాయిలాండ్ మరియు డిజిటల్ కరెన్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనాతో సహా పలు బ్యాంకులు ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి.జనవరి 2024లో, వైస్ ప్రెసిడెంట్, ఉప ప్రధాని, ప్రెసిడెన్షియల్ కోర్ట్ ఛైర్మన్ మరియు బోర్డు ఛైర్మన్ షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ద్వారా mBridge టు చైనా ద్వారా 50 మిలియన్ల విలువైన 'డిజిటల్ దిర్హామ్' మొదటి క్రాస్-బోర్డర్ చెల్లింపు ప్రారంభించారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









