సౌదీలో లేబర్ వర్కింగ్ అవర్స్ పై ఆంక్షలు
- June 11, 2024
రియాద్: అన్ని ప్రైవేట్ రంగ సంస్థలకు మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు డైరెక్ట్ సన్ లైట్ లో పని చేయడంపై నిషేధాన్ని అమలు చేయనున్నట్లు సౌదీ అరేబియాలోని అధికారులు వెల్లడించారు. జూన్ 15 నుండి సెప్టెంబర్ 15 వరకు నిషేధం అమలు చేయబడుతుంది. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ సహకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపారు. ప్రైవేట్ రంగ కార్మికుల భద్రత, ఆరోగ్యాన్ని నిర్ధారించడం, ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా ఆరోగ్యకరమైన మరియు సురక్షితమైన పని వాతావరణాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. నిషేధాన్ని ఉల్లంఘిస్తే, మంత్రిత్వ శాఖ యొక్క ఏకీకృత నంబర్ (19911)ని సంప్రదించడం ద్వారా లేదా స్మార్ట్ఫోన్లలో అందుబాటులో ఉన్న మంత్రిత్వ శాఖ యాప్ ద్వారా నివేదించవచ్చు.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







