రాగి, ఎలక్ట్రికల్ కేబుల్ చోరీ.. విదేశీ ముఠాకు పదేళ్ల జైలు శిక్ష
- July 08, 2024
రియాద్: రాగి, ఎలక్ట్రికల్ కేబుళ్లను దొంగిలించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎనిమిది మంది విదేశీయులతో కూడిన ముఠాపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన విచారణను పూర్తి చేసింది. నిందితుల ముఠా సభ్యులు ఎలక్ట్రికల్ కేబుల్స్ చోరీకి పాల్పడ్డారు.వాటిని విక్రయించాలనే ఉద్దేశ్యంతో వారు అద్దె ప్రదేశంలో దాచిపెట్టారు. నిందితులను అరెస్టు చేసి తగిన కోర్టుకు తరలించారు. కోర్టు వారిని దోషులుగా నిర్ధారిస్తూ తీర్పు ఇచ్చింది. వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష విధించారు. వారి చర్యల వల్ల కలిగే నష్టాన్ని భర్తీ చేయాలని ఆదేశించింది. వారి శిక్షలు పూర్తయిన తర్వాత వారు రాజ్యం నుండి బహిష్కరించాలని తీర్పులో ఆదేశించారు..
తాజా వార్తలు
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!
- ఆసియా దేశాల రాయబారులతో సౌదీ అరేబియా చర్చలు..!!
- సుల్తాన్ తో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ..!!
- ‘ఈదియా’ కోసం 10 ATMలు ఏర్పాటు: అవెన్యూస్
- నిరంతర తనిఖీలతో పటిష్ఠంగా ఖతార్ మార్కెట్..!!
- బహ్రెయిన్ లో 45 మంది డ్రైవర్ల పై చట్టపరమైన చర్యలు..!!









