రాగి, ఎలక్ట్రికల్ కేబుల్ చోరీ.. విదేశీ ముఠాకు పదేళ్ల జైలు శిక్ష
- July 08, 2024
రియాద్: రాగి, ఎలక్ట్రికల్ కేబుళ్లను దొంగిలించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎనిమిది మంది విదేశీయులతో కూడిన ముఠాపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన విచారణను పూర్తి చేసింది. నిందితుల ముఠా సభ్యులు ఎలక్ట్రికల్ కేబుల్స్ చోరీకి పాల్పడ్డారు.వాటిని విక్రయించాలనే ఉద్దేశ్యంతో వారు అద్దె ప్రదేశంలో దాచిపెట్టారు. నిందితులను అరెస్టు చేసి తగిన కోర్టుకు తరలించారు. కోర్టు వారిని దోషులుగా నిర్ధారిస్తూ తీర్పు ఇచ్చింది. వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష విధించారు. వారి చర్యల వల్ల కలిగే నష్టాన్ని భర్తీ చేయాలని ఆదేశించింది. వారి శిక్షలు పూర్తయిన తర్వాత వారు రాజ్యం నుండి బహిష్కరించాలని తీర్పులో ఆదేశించారు..
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







