రాగి, ఎలక్ట్రికల్ కేబుల్ చోరీ.. విదేశీ ముఠాకు పదేళ్ల జైలు శిక్ష
- July 08, 2024
రియాద్: రాగి, ఎలక్ట్రికల్ కేబుళ్లను దొంగిలించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎనిమిది మంది విదేశీయులతో కూడిన ముఠాపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన విచారణను పూర్తి చేసింది. నిందితుల ముఠా సభ్యులు ఎలక్ట్రికల్ కేబుల్స్ చోరీకి పాల్పడ్డారు.వాటిని విక్రయించాలనే ఉద్దేశ్యంతో వారు అద్దె ప్రదేశంలో దాచిపెట్టారు. నిందితులను అరెస్టు చేసి తగిన కోర్టుకు తరలించారు. కోర్టు వారిని దోషులుగా నిర్ధారిస్తూ తీర్పు ఇచ్చింది. వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష విధించారు. వారి చర్యల వల్ల కలిగే నష్టాన్ని భర్తీ చేయాలని ఆదేశించింది. వారి శిక్షలు పూర్తయిన తర్వాత వారు రాజ్యం నుండి బహిష్కరించాలని తీర్పులో ఆదేశించారు..
తాజా వార్తలు
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ స్పీకర్తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష







