కువైట్లో రోడ్డు ప్రమాదం.. ఏడుగురు ప్రవాసులు మృతి..మృతుల్లో భారతీయులు
- July 10, 2024
కువైట్: మంగళవారం తెల్లవారుజామున ఏడవ రింగ్ రోడ్డులో జరిగిన ఘోర ప్రమాదంలో ఐదుగురు భారతీయులు, ఇద్దరు బంగ్లాదేశీయులు సహా ఏడుగురు ప్రవాసులు మరణించారు. అధికారుల కథనం ప్రకారం.. వారు తమ పని స్థలం నుండి మినీ వ్యాన్లో తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న వ్యాన్ను మరొక వాహనం ఢీకొనడంతో వ్యాన్ నియంత్రణ కోల్పోయి అబ్దుల్లా అల్ ముబారక్ ప్రాంతానికి ఎదురుగా ఉన్న ఏడవ రింగ్ రోడ్డులో వంతెన డివైడర్ను ఢీకొట్టింది. దుర్ఘటనలో మరణించిన భారతీయులను బిహారీ లాల్, బక్కర్ సింగ్, బిక్రమ్ సింగ్, దేవేందర్ సింగ్ మరియు రాజ్ కుమార్ కృష్ణస్వామిగా గుర్తించారు. సురేంద్రన్, బిను మనోహరన్, గురుచరణ్ సింగ్ సహా ముగ్గురు భారతీయులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం









