కువైట్లో అషూరా నైట్స్ ప్రారంభం.. 5వేల మందితో భద్రత
- July 10, 2024
కువైట్: దేశవ్యాప్తంగా హుస్సేనియాలలో అషురా నైట్స్ ప్రారంభం అయ్యాయి. దేశవ్యాప్తంగా 110 మంది హుస్సేనియాలకు భద్రత కల్పించడానికి మహిళా పోలీసు అధికారులతో సహా 5000 మంది భద్రతా అధికారులను మోహరించారు. ఈ భద్రతా బృందాలు హుస్సేనియాల యజమానులతో కలిసి సైట్లను రక్షించడం, ట్రాఫిక్ని క్రమబద్ధికరించనున్నారు. హుస్సేనియాలకు భద్రత కల్పించేందుకు భద్రతా సిబ్బంది చేస్తున్న ఈ ప్రయత్నాలను మొదటి ఉప ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి మరియు అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ అల్-యూసెఫ్, మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ షేక్ సలేం అల్-నవాఫ్ పర్యవేక్షిస్తున్నారు. హుస్సేనియాస్లోని అగ్ని ప్రమాదాల నివాణకు నిరంతరం అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు.
తాజా వార్తలు
- మొహర్రం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- భారత పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. ఇది కేవలం ప్రయాణ పత్రం మాత్రమే: విదేశాంగ శాఖ
- డెకాయ్ ఆపరేషన్లతో పోలీసుల బాగోతం బట్టబయలు: సీపీ సజ్జనార్
- హోర్ముజ్ జలసంధి పై సుంకాలు ఉండవు..అమెరికాకు తెలిపిన ఇరాన్
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్
- సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్: దుబాయ్







