కువైట్లో అషూరా నైట్స్ ప్రారంభం.. 5వేల మందితో భద్రత
- July 10, 2024
కువైట్: దేశవ్యాప్తంగా హుస్సేనియాలలో అషురా నైట్స్ ప్రారంభం అయ్యాయి. దేశవ్యాప్తంగా 110 మంది హుస్సేనియాలకు భద్రత కల్పించడానికి మహిళా పోలీసు అధికారులతో సహా 5000 మంది భద్రతా అధికారులను మోహరించారు. ఈ భద్రతా బృందాలు హుస్సేనియాల యజమానులతో కలిసి సైట్లను రక్షించడం, ట్రాఫిక్ని క్రమబద్ధికరించనున్నారు. హుస్సేనియాలకు భద్రత కల్పించేందుకు భద్రతా సిబ్బంది చేస్తున్న ఈ ప్రయత్నాలను మొదటి ఉప ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి మరియు అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ అల్-యూసెఫ్, మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ షేక్ సలేం అల్-నవాఫ్ పర్యవేక్షిస్తున్నారు. హుస్సేనియాస్లోని అగ్ని ప్రమాదాల నివాణకు నిరంతరం అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ స్పీకర్తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష







