చేపలు తింటే గుండె సమస్యలు దూరంగా వుంటాయా.?
- July 10, 2024
నాన్వెజ్ తినేవారికి చాలా మందికి చేపలు అంటే చాలా ఇష్టం. చేపల కూర, పులుసు, ఫ్రై.. ఇలా అనేక రకాలుగా వండి తినే నాన్ వెజ్ వంటకం చేప. అయితే, చేపలను తినడం వల్ల కలిగే లాభాలేంటీ.?
చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా వుంటాయ్. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయ్.అనవసరమైన కొవ్వు కణాలు పెరగకుండా చేస్తాయ్. అంటే క్యాన్సర్ తదితర ప్రాణాంతక వ్యాధులు రాకుండా వుండాలంటే ఖచ్చితంగా చేపలను డైట్లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
అంతే కాదు, చేపల్లో మెగ్నీషియం అధికంగా వుంటుంది. ఇది శరీరానికి సరిపడా లేకపోతే, కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది. అదేంటీ.? మెగ్నీషియానికి కాల్షియానికి సంబంధం ఏంటంటారా.? శరీరంలోని కాల్షియం మెటబాలిజాన్ని సమతుల్యం చేయడానికి మెగ్నీషియం ఉపయోగపడుతుంది. తద్వారా సరిపడా మెగ్నీషియం వుంటేనే కాల్షియం లెవల్ కూడా బాగుంటుంది.
చేపలు తరచూ తినేవారిలో కీళ్ల నొప్పుల సమస్యలు కూడా తలెత్తవని నిపుణులు చెబుతున్నారు. అలాగే శరీరంలోని అధిక ఉస్ణోగ్రతని తగ్గించడానికి కడుపులో మంట, అల్జీమర్స్, డిప్రెషన్స్, మతిమరుపు వంటి సమస్యలు కూడా చేపలు ఎక్కువగా తినేవారిలో తక్కువ అని తాజా సర్వేలో తేలింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









