డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిసిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి
- July 11, 2024
విజయవాడ: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా గురువారం కలవడం జరిగింది.ఈ సందర్బంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనని కలిసేవారు పుష్పగుచ్చాలు, శాల్వాలు తీసుకురాకుండా కూరగాయలు వంటి వాటిని తీసుకువస్తే అవి పేద ప్రజల కడుపునింపేందుకు ఉపయోగకరంగా ఉంటాయని పవన్ కళ్యాణ్ కి ఇవాళ కూరగాయలు అందజేయడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమంలో భాగస్వాములను చేసినందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలిపిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









