డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిసిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి

- July 11, 2024 , by Maagulf
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిసిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి

విజయవాడ: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా గురువారం కలవడం జరిగింది.ఈ సందర్బంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనని కలిసేవారు పుష్పగుచ్చాలు, శాల్వాలు తీసుకురాకుండా కూరగాయలు వంటి వాటిని తీసుకువస్తే అవి పేద ప్రజల కడుపునింపేందుకు ఉపయోగకరంగా ఉంటాయని పవన్ కళ్యాణ్ కి ఇవాళ కూరగాయలు అందజేయడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమంలో భాగస్వాములను చేసినందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలిపిన  మచిలీపట్నం ఎంపీ బాలశౌరి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com