డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిసిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి
- July 11, 2024
విజయవాడ: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా గురువారం కలవడం జరిగింది.ఈ సందర్బంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనని కలిసేవారు పుష్పగుచ్చాలు, శాల్వాలు తీసుకురాకుండా కూరగాయలు వంటి వాటిని తీసుకువస్తే అవి పేద ప్రజల కడుపునింపేందుకు ఉపయోగకరంగా ఉంటాయని పవన్ కళ్యాణ్ కి ఇవాళ కూరగాయలు అందజేయడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమంలో భాగస్వాములను చేసినందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలిపిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







