పాత నోట్ల మార్పిడి.. కువైట్ సెంట్రల్ బ్యాంక్ ప్రకటన
- July 18, 2024
కువైట్: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ కీలక ప్రకటన చేసింది. ఐదవ శ్రేణి బ్యాంక్ నోట్లను ప్రస్తుతం చెలామణిలో లేని, ప్రస్తుత ఆరవ సిరీస్తో మార్చుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 18, 2025 అని తెలిపింది. ఇప్పటికీ పాత నోట్లను కలిగి ఉన్నవారు ఈ తేదీ తర్వాత వాటిని మార్చుకోలేరని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







