ఒమన్ తీరంలో 8మంది భారతీయులను రక్షించిన భారత యుద్ధనౌక
- July 18, 2024
మస్కట్: జూలై 15న ఒమన్ తీరంలో బోల్తా పడిన ఆయిల్ ట్యాంకర్ ప్రెస్టీజ్ ఫాల్కన్లోని తొమ్మిది మంది సిబ్బందిని రక్షించారు. రెస్క్యూ ఆపరేషన్లో ఒక సిబ్బంది చనిపోయారని ఒమన్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ బుధవారం తెలిపింది. భారత నౌకాదళం మిషన్ యుద్ధనౌక INS టెగ్ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటుంది. మిగిలిన సిబ్బంది కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని పేర్కొన్నారు.
జూలై 15న ఒమన్లోని రాస్ మద్రాకాకు ఆగ్నేయంగా 25 నాటికల్ మైళ్ల దూరంలో MV బోల్తా పడింది. జూలై 16 నుండి ఒమన్ అధికారుల సమన్వయంతో సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్లు ప్రారంభం అయ్యాయి. MVలో 13 మంది భారతీయులు మరియు ముగ్గురు శ్రీలంక పౌరులు సహా మొత్తం 16 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







