హైతీ నుండి వెళ్తున్న బోటులో ఘోర అగ్ని ప్రమాదం
- July 20, 2024
హైతీ: మూడు రోజుల క్రితం హైతీ నుంచి కాయ్ కోస్, టర్క్స్కు వెళ్తున్న బోటులో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. 80 మంది శరణార్థులతో వెళ్తున్న బోటులో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరగడం తో 40 మంది దుర్మరణం చెందారు. మరో 40 మందిని హైతీ తీర రక్షణ దళం కాపాడింది.
11 మందికి గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు.ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఐఓఎం చీఫ్ గ్రీగోర్ గుడ్స్టీన్ మాట్లాడుతూ.. హైతీలో సామాజిక ఆర్థిక పరిస్థితులు సంక్షోభంలో ఉన్నాయన్నారు. గత కొన్ని నెలలుగా నెలకొన్న తీవ్ర హింస వలసలకు కారణమవుతోందన్నారు.
తాజా వార్తలు
- క్రైస్తవ సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి అజారుద్దీన్
- తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా తగ్గిన చలితీవ్రత
- దుర్గమ్మ నినాదాలతో మార్మోగుతున్న బెజవాడ
- ఇక అన్ని ఆలయాల్లో యుపిఐ చెల్లింపులు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్
- NATS సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు
- బహ్రెయిన్ గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఇండియన్ స్కూల్..!!
- కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రికార్డు..!!
- 30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు..!!
- మెడికల్ సిటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం..!!







