ఖాన్ యూనిస్పై దాడిలో 89 మంది మృతి
- July 23, 2024
గాజా: దక్షిణ గాజాలోని తూర్పు ఖాన్ యూనిస్పై ఇజ్రాయిల్ మెరుపుదాడిలో 89 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా అధికారిక మీడియా కార్యాలయం మంగళవారం తెలిపింది.
వందలాది మంది గాయపడ్డారని పేర్కొంది. గాజాలోని పాలస్తీనా పౌర రక్షణ దళాలను ఖాళీ చేయాలని ఆదేశించిన కొద్ది నిమిషాలకే ఇజ్రాయిల్ వైమానిక దాడికి దిగిన సంగతి తెలిసిందే.
ఇజ్రాయిల్ అధికారులతో సమన్వయంతో గాజా నగరానికి ప్రయాణిస్తున్న స్పష్టంగా గుర్తించిన యుఎన్ కాన్వాయ్పై ఇజ్రాయిల్ సైన్యం దాడి జరిపింది. ఈ దాడికి ఇజ్రాయిల్ బాధ్యత వహించాల్సిందిగా యుఎన్ఆర్డబ్ల్యుఎ చీఫ్ ఫిలిప్పె లాజారియా పిలుపునిచ్చారు.
ఇప్పటివరకు ఇజ్రాయిల్ దాడిలో సుమారు 39,006 మంది పాలస్తీనియన్లు మరణించగా, 89,818 మంది గాయపడ్డారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









