రాష్ట్రపతి భవనంలోని ప్రధాన వేదిక పేరు మార్పు!
- July 25, 2024
న్యూ ఢిల్లీ: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లోని ప్రధాన వేదికల పేర్లను మార్పులు చేస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ సచివాలయ సిబ్బంది ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రపతి భవన్ ప్రజలకు అందుబాటులో ఉండేలా పలు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభ్యర్థన మేరకు పేర్లు మార్పులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. భవనం భారతీయ సంప్రదాయ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.ఇక్కడ ఉన్న ప్రధాన దర్బార్ హాల్ను జ్ఞానాంధ్ర మండపంగాను, అశోక్ హాల్ను అశోక్ మండపం గాను మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. దర్బార్ హాల్లో జాతీయ అవార్డుల వేడుక జరుగుతుందని వారు వివరించారు.
తాజా వార్తలు
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!







