యూఏఈలో రెసిడెన్సీ వీసా ఉల్లంఘన.. 2 నెలల గ్రేస్ పీరియడ్
- August 01, 2024
యూఏఈ: రెసిడెన్స్ వీసా ఉల్లంఘించిన వారికి యూఏఈ రెండు నెలల గ్రేస్ పీరియడ్ ప్రకటించింది. సెప్టెంబరు 1నుండి ప్రారంభమయ్యే గ్రేస్ పీరియడ్, ఉల్లంఘించినవారు తమ స్టేటస్ని క్రమబద్ధీకరించుకోవడానికి లేదా జరిమానాలు విధించకుండా దేశం విడిచి వెళ్లడానికి అనుమతిస్తుందని వెల్లడించారు. ఈ మేరకు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ మరియు పోర్ట్ సెక్యూరిటీ ఒక ప్రకటనలో ఇలా పేర్కొంది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్..
- 17 మంది ప్రాణాలు తీసిన ఏసీ కంప్రెషర్!
- మిస్ వరల్డ్ కంటెస్టంట్లను అలరించిన సెక్రటేరియట్ డ్రోన్ షో
- కారు డోర్ లాక్–నలుగురు చిన్నారులు మృతి
- తన ఆత్మకథ పుస్తకావిష్కరణకు రావలసిందిగా రేవంత్,చంద్రబాబు కు బండారు దత్తాత్రేయ ఆహ్వానం
- త్వరలో తిరుపతిలో ఇంట్రా మోడల్ బస్ టెర్మినల్
- ఐపీఎల్ అభిమానులకు జైన్ కువైట్ బంపరాఫర్.. KD1కే స్ట్రీమింగ్ ఆఫర్..!!
- గ్యాస్ సిలిండర్ పేలి కుప్పకూలిన భవనం.. భారతీయ దంపతులు మృతి..!!
- మస్కట్లో భారతీయుడు సహా నలుగురు శ్రీలంక ప్రవాసులు అరెస్ట్.. !!
- ట్రంప్ మిడ్ ఈస్ట్ పర్యటన: $2 ట్రిలియన్లకు పైగా బిజినెస్ ఒప్పందాలు..!!