యూఏఈలో రెసిడెన్సీ వీసా ఉల్లంఘన.. 2 నెలల గ్రేస్ పీరియడ్
- August 01, 2024
యూఏఈ: రెసిడెన్స్ వీసా ఉల్లంఘించిన వారికి యూఏఈ రెండు నెలల గ్రేస్ పీరియడ్ ప్రకటించింది. సెప్టెంబరు 1నుండి ప్రారంభమయ్యే గ్రేస్ పీరియడ్, ఉల్లంఘించినవారు తమ స్టేటస్ని క్రమబద్ధీకరించుకోవడానికి లేదా జరిమానాలు విధించకుండా దేశం విడిచి వెళ్లడానికి అనుమతిస్తుందని వెల్లడించారు. ఈ మేరకు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ మరియు పోర్ట్ సెక్యూరిటీ ఒక ప్రకటనలో ఇలా పేర్కొంది.
తాజా వార్తలు
- మస్కట్లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







