యూఏఈలో రెసిడెన్సీ వీసా ఉల్లంఘన.. 2 నెలల గ్రేస్ పీరియడ్
- August 01, 2024
యూఏఈ: రెసిడెన్స్ వీసా ఉల్లంఘించిన వారికి యూఏఈ రెండు నెలల గ్రేస్ పీరియడ్ ప్రకటించింది. సెప్టెంబరు 1నుండి ప్రారంభమయ్యే గ్రేస్ పీరియడ్, ఉల్లంఘించినవారు తమ స్టేటస్ని క్రమబద్ధీకరించుకోవడానికి లేదా జరిమానాలు విధించకుండా దేశం విడిచి వెళ్లడానికి అనుమతిస్తుందని వెల్లడించారు. ఈ మేరకు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ మరియు పోర్ట్ సెక్యూరిటీ ఒక ప్రకటనలో ఇలా పేర్కొంది.
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాలలో GTA 6 పై అధికారికంగా నిషేధం ఉందా?
- కువైట్ లో బంగ్లాదేశీ జాతీయుడు అరెస్టు..!!
- ఫ్రాన్స్ లో పర్యటించనున్న సుల్తాన్..!!
- సౌదీలో హెల్త్ కేర్ నిపుణుడి లైసెన్స్ సస్పెండ్..!!
- వెనిజులాకు ఖతార్ 'ఎయిర్ బ్రిడ్జ్' ఏర్పాటు..!!
- Dh1,00,000 గెలుచుకున్న నలుగురు భారతీయులు..!!
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA







