యూఏఈలో రెసిడెన్సీ వీసా ఉల్లంఘన.. 2 నెలల గ్రేస్ పీరియడ్
- August 01, 2024
యూఏఈ: రెసిడెన్స్ వీసా ఉల్లంఘించిన వారికి యూఏఈ రెండు నెలల గ్రేస్ పీరియడ్ ప్రకటించింది. సెప్టెంబరు 1నుండి ప్రారంభమయ్యే గ్రేస్ పీరియడ్, ఉల్లంఘించినవారు తమ స్టేటస్ని క్రమబద్ధీకరించుకోవడానికి లేదా జరిమానాలు విధించకుండా దేశం విడిచి వెళ్లడానికి అనుమతిస్తుందని వెల్లడించారు. ఈ మేరకు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ మరియు పోర్ట్ సెక్యూరిటీ ఒక ప్రకటనలో ఇలా పేర్కొంది.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







