వినేశ్ ఫొగాట్పై అనర్హత వేటు
- August 07, 2024
పారిస్ ఒలింపిక్స్లో ఫైనల్స్కు చేరుకుని పతకాన్ని ముద్దాడుతుందనుకున్న రెజ్లర్ వినేశ్ ఫోగట్కు భారీ షాక్ తగిలింది. అధిక బరువు కారణంగా ఫైనల్కు ముందే ఆమెపై అనర్హత వేటును విధించారు ఒలింపిక్స్ నిర్వాహకులు. 50 కేజీల విభాగంలో వినేశ్ ఫోగట్ నిర్ణీత బరువు పెరిగారు.
ఉండాల్సిన బరువు కంటే 100 గ్రాములు పెరగడంతో అనర్హత వేటు పడింది. ఈ మేరకు పారిస్ ఒలింపిక్ నిర్వాహకులు ప్రకటించారు. వినేశ్ ఫొగాట్పై అనర్హత వేటు పడటంతో క్రీడాభిమానులు షాక్నకు గురయ్యారు. బంగారు పతకానికి అడుగుదూరంలో ఉండగా ఇలా జరిగిందని బాధ పడుతున్నారు.
తాజా వార్తలు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం







